కందుకూరు : హైదరాబాద్ – శ్రీశైలం రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని చేవేళ్ల ఎంపీ డాక్టరు గడ్డం రంజిత్రెడ్డి కోరారు. శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి విన�
ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇలాంటి ఘటనలపై విచారించేందుకు నిపుణల కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు
ముంబై: ఆర్ఎస్ఎస్ ఆసుపత్రి హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే మతం ఆధారంగా ఆర్ఎస్ఎస్ వివక్ష చూపదని తాను చెప్పానని ఆయన అన్నారు. మహారాష్ట్ర పూణే�
న్యూఢిల్లీ : భారత్లో 2020 సంవత్సరంలో 1,58,964 మంది ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయని, ఇందులో 56,873 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. బుధవారం ఆయన పార్లమెం�
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం గ్రీన్ హైడ్రోజన్ కారులో పార్లమెంట్కు చేరుకున్నారు. గడ్కరీ తన నివాసం నుంచి పార్లమెంట్కు ఈ కారులో ప్రయాణించారు. భారత్లో భవిష్యత్ హైడ్రోజన్ కార�
పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోవడం, దీనికి తోడు కాలుష్యం కూడా భారీగా పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలపై �
కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడటం ప్రజాస్వామ్యానికి అత్యావశ్యకమని పేర్కొన్నా�
న్యూఢిల్లీ : సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్లో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాలతో సమానంగా వాటిని తయారు చేస్తామని కేంద్ర �
న్యూఢిల్లీ: డిసెంబర్ 2024 నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని,