న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్
భోపాల్: కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్ల చొప్పున నిధులు ఇస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఊబకాయమున్న బీజేపీ ఎంపీకి ఈ మేరకు సవాల్ విసిరారు. దీంతో దీనిని సీరియస్గా తీసుకున్న ఆయన
న్యూఢిల్లీ: బీహార్లోని సుల్తాన్గంజ్లోని గంగా నదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ ఇటీవల కూలింది. అయితే దీనిపై స్థానిక ఐఏఎస్ అధికారి వివరణ ఇస్తూ.. బలమైన గాలులు వీయడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు రిపోర్�
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ టెస్లా కంపెనీ ఇండియాలో తన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస�
కందుకూరు : హైదరాబాద్ – శ్రీశైలం రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని చేవేళ్ల ఎంపీ డాక్టరు గడ్డం రంజిత్రెడ్డి కోరారు. శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి విన�
ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇలాంటి ఘటనలపై విచారించేందుకు నిపుణల కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు
ముంబై: ఆర్ఎస్ఎస్ ఆసుపత్రి హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే మతం ఆధారంగా ఆర్ఎస్ఎస్ వివక్ష చూపదని తాను చెప్పానని ఆయన అన్నారు. మహారాష్ట్ర పూణే�
న్యూఢిల్లీ : భారత్లో 2020 సంవత్సరంలో 1,58,964 మంది ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయని, ఇందులో 56,873 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. బుధవారం ఆయన పార్లమెం�