Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాక్డౌన్ సమయంలో ఇచ్చిన లెక్చర్స్ ఇప్పుడు ఆయనకు లక్షలు సంపాదించి పెడుతున్నాయి. కరోనా వేళ తన ఆదాయం పెరిగిందని
Nitin Gadkari | మెరుగైన రోడ్లు కావాలంటే.. డబ్బులు చెల్లించాలి | దేశంలో మెరుగైన రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం ఆయన హర్�
జైపూర్: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కర్ రాజకీయ నాయకులపై సెటైర్ వేశారు. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజల అంచనాలు అన్న అంశంపై సోమవారం జైపూర్లో జరిగిన సెమీనార్లో మంత్ర�
జాలోర్: దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లోని జాలోర్లో ఇవాళ ఎమర్జెన్సీ ల్యాండింగ�
జైపూర్: అది సీ-130జే సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. అందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా ప్ర�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లా�
CM KCR | ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, రాత్రి 7 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను సీఎం
Nitin Gadkari : ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా భారత్ | రాబోయే ఐదేళ్లలో భారత్ ఆటోమొబైల్ తయారీకి కేంద్రంగా మారుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు అన్ని ప్రఖ్యాత ఆటోమొబైల్
Nitin Gadkari : త్వరలో టోల్ప్లాజాలు లేని హైవేలు! | త్వరలోనే అందరం టోల్ప్లాజాలు లేని హైవేలను చూస్తామని కేంద్ర రోడ్డు రవానా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్�
6 Air Bags in Cars | అన్ని రకాల వేరియంట్లు, సెగ్మెంట్ కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు వాడాలని కార్ల తయారీ సంస్థలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ....
సీఆర్ఎఫ్ రూ.620 కోట్లు వెంటనే విడుదల చేయాలికేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరిన టీఆర్ఎస్ ఎంపీల బృందంహైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తి�
న్యూఢిల్లీ : రిటైల్, హోల్సేల్ వ్యాపారులను సూక్ష్మచిన్నమధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) జాబితాలో చేర్చేందుకు ఎంఎస్ఎంఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సవరించింది. ఈ నిర్�
ఢిల్లీ,జూన్ 19: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఖచ్చితంగా అమలు జరిగితే వచ్చే మూడేండ్లలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు 50శాతం తగ్గుతుందని కేంద్ర ర�