2024 నాటికి రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 50శాతం తగ్గించడమే లక్ష్యం | రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య 2024 నాటికి 50 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వశాఖ మంత్రి నితిన�
నాగపూర్ : కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కాంచన్ గడ్కరీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నాగపూర్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్తో సమావేశాన్ని నితిన్ గ�
టీకా ఉత్పత్తిని పెంచడానికి దేశంలోని ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వాలని మంగళవారం ఓ సదస్సులో నేను సూచించాను. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రక్రియలో ఉన్నట్టు తెలియడం సంతోషకరం.-నితిన్ గడ్కరీ, కేంద్రమ�
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల సరఫరా అరకొరగా ఉండడంతో టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడమో లేక మొత్తంగా నిలిచిపోవడమో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ మంచిమాట చెప్పారు. అంతకంతకూ
వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతివ్వాలి : నితిన్గడ్కరీ | కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్న
ముంబై: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డ్రైవ్ ఇన్ టీకా కేంద్రాన్ని మహారాష్ట్రలో శుక్రవారం ప్రారంభించారు. 60 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కోసం నాగ్పూర్లోని �
న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి దేశంలో కరోనా కట్టడికి కీలక సూచన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండుగ కానీ.. కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్క�
ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. శనివారం నాడు ఆయన ఎయిమ్స్, నాగపూర్లో వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. మార్చి 6వ తేదీ గడ్కరీ తన మ�
Nitin Gadkari: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. జనం టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా రోడ్డు నిర్మించిన వరల్డ్ రికార్డు ఇండియా పేరిట నమోదైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. మార్చిలో ఇలా మూడు వరల్డ్ రికార్డులను నమోదు చేసినట్ల�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాత వాహనాల స్క్రాపేజీ పాలసీ అమలులోకి తేవడం వల్ల 35 వేల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నది. తాజాగా ఆటోమొబైల్ రంగంలోకి రూ.10 వ
న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా వైరస్ బారినవారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రో�