బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి రిలయన్స్ సంస్థ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని దేవాలయ ఈవో గురువారం మహేందర్ గౌడ్ ధ్రువీకరించారు.
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా దాతృత్వశీలుర జాబితాను విడుదల చేసింది. 2025 ఏడాదికిగానూ దాతృత్వంలో టాప్-100 జాబితాలో మన దేశం నుంచి పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, విప్రో మాజీ చైర్మన్ అజిమ్ ప
Nita Ambani | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
భారత క్రికెట్లో పాండ్యా బ్రదర్స్గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్ట
Nita Ambani | తన భర్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nita-Mukesh Ambani : వాషింగ్టన్లో జరిగిన ఓ ప్రైవేటు రిసెప్షన్లో నీతా, ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబానీ దంతపతులు ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపా�
Nita Mukesh Ambani: భారతీయ ఖ్యాతిని పెంచేందుకు విశేషంగా కృషి చేసిన రిలయన్స్ సంస్థ చైర్పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ సీఎన్బీసీ టీవీ18 అవార్డును ఇచ్చారు. ఔట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు బ్రాండ్ ఇండియా అవార్డున�
Nita Ambani | బాలల దినోత్సవం సందర్భంగా తన ఫౌండేషన్ ప్రణాళిక వెల్లడించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్, చికిత్స ఉచితంగా అందిస్తామని ఫౌండేషన్ ఫౌండర్ చైర్ ప
Nita Ambani | ఇటీవలే పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ (Olympics), పారాలింపిక్స్ (Paralympics)లో భారత క్రీడాకారులు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్�
Nita and Akash Ambani | వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా, వయాకాం18 విలీనం ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో వయాకాం 18 బోర్డు డైరెక్టర్లుగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం చైర్మన్ ఆకాశ్ అంబానీ నియ
Viacom18-Star India | రిలయన్స్ అనుబంధ వినోద రంగ సంస్థ వయాకాం 18, వాల్ట్ డిస్ట్నీ అనుబంధ స్టార్ ఇండియా సంస్థల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది.