బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి రిలయన్స్ సంస్థ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని దేవాలయ ఈవో గురువారం మహేందర్ గౌడ్ ధ్రువీకరించారు.
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా దాతృత్వశీలుర జాబితాను విడుదల చేసింది. 2025 ఏడాదికిగానూ దాతృత్వంలో టాప్-100 జాబితాలో మన దేశం నుంచి పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, విప్రో మాజీ చైర్మన్ అజిమ్ ప
Nita Ambani | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
భారత క్రికెట్లో పాండ్యా బ్రదర్స్గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్ట
Nita Ambani | తన భర్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nita-Mukesh Ambani : వాషింగ్టన్లో జరిగిన ఓ ప్రైవేటు రిసెప్షన్లో నీతా, ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబానీ దంతపతులు ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపా�
Nita Mukesh Ambani: భారతీయ ఖ్యాతిని పెంచేందుకు విశేషంగా కృషి చేసిన రిలయన్స్ సంస్థ చైర్పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ సీఎన్బీసీ టీవీ18 అవార్డును ఇచ్చారు. ఔట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు బ్రాండ్ ఇండియా అవార్డున�
Nita Ambani | బాలల దినోత్సవం సందర్భంగా తన ఫౌండేషన్ ప్రణాళిక వెల్లడించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్, చికిత్స ఉచితంగా అందిస్తామని ఫౌండేషన్ ఫౌండర్ చైర్ ప
Nita Ambani | ఇటీవలే పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ (Olympics), పారాలింపిక్స్ (Paralympics)లో భారత క్రీడాకారులు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్�
Nita and Akash Ambani | వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా, వయాకాం18 విలీనం ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో వయాకాం 18 బోర్డు డైరెక్టర్లుగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం చైర్మన్ ఆకాశ్ అంబానీ నియ
Viacom18-Star India | రిలయన్స్ అనుబంధ వినోద రంగ సంస్థ వయాకాం 18, వాల్ట్ డిస్ట్నీ అనుబంధ స్టార్ ఇండియా సంస్థల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది.
డబుల్ ఒలింపిక్ మెడలిస్టులు నీరజ్ చోప్రా, షూటర్ మను భాకర్ పెళ్లి చేసుకోబోతున్నారా? ఇటీవల ఈ ఇద్దరూ పారిస్లో నీతా అంబానీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఇండియా హౌస్'లో సత్కార కార్యక్రమం సందర్భంగా కలిసి ము�