నిర్మల్ పట్టణం లో పిస్తోల్ కలకం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. స్థానిక దివ్యానగర్ కాలనీ ఇబ్రహీం చెరువు ప్రాంతంలోని బండరాయిపై పిస్తోల్ కనబడడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు
వేసవి కాలంలో మామిడి పండ్ల ధరలు మండిపోతున్నాయి. ఈసారి మామిడి తోటలకు తామర తెగులు సోక డంతో కాత ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కాసిన మామిడికి మార్కెట్లో మంచి ధర లభిస్తు న్నా దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతు �
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనేది ప్రభుత్వ ఆశయం. ఇందుకు పలు ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో ‘నర్స్ మిడ్ వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్ సిస్టమ్'ను ప్రారంభించింది.
ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.25 లక్షలు కేటాయించాలని విన్నపం కొత్త జీపీల్లో దూరం కానున్న ప్రజల కష్టాలు ఉమ్మడి జిల్లాలో 612 జీపీలకు నిర్మించాలని ప్రతిపాదనలు నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్�
సర్కారు బడులను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ �