ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధనకు కృషి చేయాలని బోథ్ సివిల్కోర్టు జడ్జి హుస్సేన్ అన్నారు. నేరడిగొండ కేజీబీవీ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
బ్యాంకు నుంచి రుణాలు పొందుతున్న స్వయం సహాయక సంఘం సభ్యులు తిరిగి రుణాలు చెల్లించడంలో ఆసక్తి చూపడం లేదని, బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని సంఘాలకు భవిష్యత్ ఉండదని బోథ్ తెలంగాణ గ్రామీణ �
సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. ఈ సీజన్లో 85 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 50 వేల ఎకరాల్లో నాట్ల�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ధరలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతూ గత వారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెల�
జిల్లాలో ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నది. ఈ పంట సాగు ఇక్కడి ప్రాంతం రైతులకు కొత్తది కావడంతో ప్రాముఖ్యతను ఉద్యానవన, వ్యవ సాయ శాఖ అధికారులు రైతులకు
ఆహ్లాదం.. ఆధ్యాత్మిక కేంద్రం.. అభినవ షిర్డీగా గండిరామన్న దత్త సాయి ఆలయం విరాజిల్లుతున్నది. వందలాది మంది భక్తులు నిర్మల్ కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుం
ప్రజా సంక్షేమ మే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభ�
దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్�
మండల కేంద్రంలోని నాగభూషణం, వేదం, పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో సర
వరి పండించిన రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలువనున్నది. ఇప్పటికే వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట కోత కోసి ధాన్యం ఆరబెడుతున్నారు. దీంతో నవంబర్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా �