ఈ-పంచాయతీ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జి ల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. క్లస్టర్ పంచాయతీ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో 37 మంది
Kubeer | ఫర్టిలైజర్ దుకాణాల డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలని అధిక ధరలకు అమ్మితే డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని మండల వ్యవసాయ అధికారిణి సారిక రావు హెచ్చరించారు.
మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్లు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అడ్డుకట్టవేయాలని వైద్యశాఖ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
Kubhir | అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఆరుగాలం రెక్కలను ముక్కలు చేసుకుని కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లభించక, పెట్టిన పెట్టుబడులు రాక తీవ్రంగా నష్ట పోతున్న ర�
Swami Vivekananda | ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. వజ్ర సంకల్పం అంటూ స్వామి వివేకానంద చేసిన బోధనలు నేటి యువతకు ఎంతో అత్యవసరమైనవని పలువురు వక్తలు అన్నారు.
నిర్మల్ జిల్లా బాసరలో నిత్యహారతి నిర్వహించే పూజారిపై గ్రామస్తుడు దాడిచేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాసరకు చెందిన పూజారి సాయికళాధర్ ఆదివారం రాత్రి గోదావరి వద్ద నిత్యహారతి నిర్వహించి ఇంటికి వెళ్లేం
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటుతో గెలిచారు. వివరాల్లోకి వెళితే .. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బాగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల శ్రీవేద పోటీచేసింది. శ
హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అడిగిన ప్రజలపైనే అధికార పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీచేస్తున�
బీఆర్ఎస్ నేత, సర్పంచ్ అభ్యర్థి భర్త బండారి రవీందర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమార్పేటలో గురువారం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల వల్లే తన భర్త �
నిర్మల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో వసతి సౌకర్యాన్ని పొందుతున్న విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. పది రోజుల నుంచి చతి తీవ్రత అధికం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉద
Kubheer | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని మరో పండరిపురంగా పిలుచుకునే విఠలేశ్వరాలయంలో మంగళవారం అఖండ హరినామ సప్తాహ మంత్రోచ్చరణలనడుమ ఘనంగా ప్రారంభమైంది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కాంటాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘వడ్లు కొంటలేరు’ కథనానికి అధిక�
ఉర్దూ, పార్శీ దైవ సందేహాలు అందుబాటులో ఉన్నాయని చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లాలోని నర్సపూర్(జీ) మండలంలోని పాత టెంబుర్నీలో గల దర్గా వద్ద 17వ శతాబ్దపు రెండు ఉర్దూ, పార్శీ �