నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు మంగళవారం వేకువజాము నుంచే బారులుదీరారు. హజుబుల్, ఏగాం, మాటేగాం, మీర్జాపూర్, లింగ తదితర గ్రామాలకు చెందిన దాదాపు 641 మంది క్యూ కట్�
‘పది పరీక్షల్లో మూడోసారి ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఈనెల 14(శనివారం) నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్�
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు ఖర్చుల వివరాలు నిర్ధేశిత గడువులోగా సమర్పించకుంటే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో భైంసా-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు.
ఈ-పంచాయతీ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జి ల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. క్లస్టర్ పంచాయతీ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో 37 మంది
Kubeer | ఫర్టిలైజర్ దుకాణాల డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలని అధిక ధరలకు అమ్మితే డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని మండల వ్యవసాయ అధికారిణి సారిక రావు హెచ్చరించారు.
మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్లు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అడ్డుకట్టవేయాలని వైద్యశాఖ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
Kubhir | అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఆరుగాలం రెక్కలను ముక్కలు చేసుకుని కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లభించక, పెట్టిన పెట్టుబడులు రాక తీవ్రంగా నష్ట పోతున్న ర�
Swami Vivekananda | ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. వజ్ర సంకల్పం అంటూ స్వామి వివేకానంద చేసిన బోధనలు నేటి యువతకు ఎంతో అత్యవసరమైనవని పలువురు వక్తలు అన్నారు.
నిర్మల్ జిల్లా బాసరలో నిత్యహారతి నిర్వహించే పూజారిపై గ్రామస్తుడు దాడిచేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాసరకు చెందిన పూజారి సాయికళాధర్ ఆదివారం రాత్రి గోదావరి వద్ద నిత్యహారతి నిర్వహించి ఇంటికి వెళ్లేం