నిర్మల్ జిల్లాలో జనగణన ప్రారంభమైంది. చివరిసారి 2011లో జనాభాను లెక్కించారు. మళ్లీ 2027లో జరగనున్న జనాభా లెక్కల కోసం యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ముందుగా ఇళ్లను లెక్కించి.. అనంతరం సిబ్బంది నియామక ప్రక్రి
Sri Rama Navmi | శ్రీరామనవమి పండుగ సందర్భంగా కుభీర్ మండలంతో పాటు నిఘ్వ, పార్డి కె, పార్డి బీ, మాలేగాం, సోనారి తదితర గ్రామాలలో శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.
Holidays | జిల్లాలోని బాసరలో ఉన్న ఆర్జీయూకేటీ -బాసర , పీయూసీ-1, ఇ-1, ఇ-2 విద్యార్థులకు ఆర్జీయూకేటీ అకడమిక్ విభాగం సెలవులను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
నిర్మల్ జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. ఏజెన్సీల్లో వద్ద గ్యాస్ కోసం గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు మంగళవారం వేకువజాము నుంచే బారులుదీరారు. హజుబుల్, ఏగాం, మాటేగాం, మీర్జాపూర్, లింగ తదితర గ్రామాలకు చెందిన దాదాపు 641 మంది క్యూ కట్�
‘పది పరీక్షల్లో మూడోసారి ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఈనెల 14(శనివారం) నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్�
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు ఖర్చుల వివరాలు నిర్ధేశిత గడువులోగా సమర్పించకుంటే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.