నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ఐకేపీ, మండల పరిషత్, నూతన తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మూడు జొన్న టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శనివారం ఉదయం నుంచే వందలాది మంది రైతులు బారులుదీరారు. కొను�
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శనివారం భైంసా మున్సిపల్ కార్యాలయం
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోళ్లకు టోకెన్లను శనివారం ఉదయం నుంచి పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో వందలాది మంది రైతులు శుక్రవారం రాత్రి నుంచే ఐకేపీ కార్యాలయానికి చేరుకొని �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, �
నిర్మల్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
మేము రైతు నేస్తాలం. కరెంటు షాక్కు బలైన మూగజీవాలం. మా వంటి చావు ఏ జీవికి రావొద్దని ఆత్మఘోష వినిపిస్తున్నం.. మాది, మా యజమాని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్(నర్సింగాపూర్)కు చెందిన బొడ్డు సత్�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగా యి. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జా తీయ జెండాను ఎగురవేశారు. ముందుగా అమరవీరుల స్తూపం
‘కాలం నెత్తిమీదికొచ్చింది.. ధాన్యం కొనుగోలు ఎప్పుడు పూర్తి చేస్తరు? ఇదే తీరుగ నడిస్తే.. ఇంకా నెల రోజులైనా వడ్లు కొనుడు కాదు.. ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. జవాబుదారీ తనం లేదు’ అంటూ రైతులు మండిపడుతున్నార
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) భవనం మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. కేసీఆర్ ముందుచూపుతో ఒకేచోట అన్ని ప్రభుత్వ శాఖలు ఉండేలా ఈ సముదాయా�
farmer | ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్డెక్కిన రైతన్నలు అధికారుల కాళ్లపై పడ్డా కనికరించడం లేదు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన రైత�
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు
నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలో బెల్ట్ దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సామాన్యులు, లేబర్లను మచ్చిక చేసుకొని వైన్స్లు ఓపెన్ కాకముందే బెల్ట్ దుకాణాలు తెరుస్తున్నారు.