నిర్మల్ జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమం గా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఉద యం 8 గంటల నుంచే సుర్రుమంటున్న ఎండ సాయంత్రం 6 గంటలు దాటినా తన ప్రభావా న్ని చూ�
నిర్మల్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పదవీ కాలం ముగిశాక కూడా ఏడాదిన్నరపాటు కొనసాగించిన ప్రభుత్వం గత నవంబర్లో పాలక వర్గాలను రద్దు చేస�
ఎండలు మండి పోతున్నాయి. నిర్మల్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వ్యాపార, వాణిజ్య ప్రదేశాలు, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, అప్రమత్తతే ఆయుధం
నిర్మల్ జిల్లాలో జనగణన ప్రారంభమైంది. చివరిసారి 2011లో జనాభాను లెక్కించారు. మళ్లీ 2027లో జరగనున్న జనాభా లెక్కల కోసం యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ముందుగా ఇళ్లను లెక్కించి.. అనంతరం సిబ్బంది నియామక ప్రక్రి
Sri Rama Navmi | శ్రీరామనవమి పండుగ సందర్భంగా కుభీర్ మండలంతో పాటు నిఘ్వ, పార్డి కె, పార్డి బీ, మాలేగాం, సోనారి తదితర గ్రామాలలో శుక్రవారం సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.
Holidays | జిల్లాలోని బాసరలో ఉన్న ఆర్జీయూకేటీ -బాసర , పీయూసీ-1, ఇ-1, ఇ-2 విద్యార్థులకు ఆర్జీయూకేటీ అకడమిక్ విభాగం సెలవులను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
నిర్మల్ జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. ఏజెన్సీల్లో వద్ద గ్యాస్ కోసం గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు మంగళవారం వేకువజాము నుంచే బారులుదీరారు. హజుబుల్, ఏగాం, మాటేగాం, మీర్జాపూర్, లింగ తదితర గ్రామాలకు చెందిన దాదాపు 641 మంది క్యూ కట్�