హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అడిగిన ప్రజలపైనే అధికార పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీచేస్తున�
బీఆర్ఎస్ నేత, సర్పంచ్ అభ్యర్థి భర్త బండారి రవీందర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమార్పేటలో గురువారం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల వల్లే తన భర్త �
నిర్మల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో వసతి సౌకర్యాన్ని పొందుతున్న విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. పది రోజుల నుంచి చతి తీవ్రత అధికం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉద
Kubheer | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని మరో పండరిపురంగా పిలుచుకునే విఠలేశ్వరాలయంలో మంగళవారం అఖండ హరినామ సప్తాహ మంత్రోచ్చరణలనడుమ ఘనంగా ప్రారంభమైంది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కాంటాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘వడ్లు కొంటలేరు’ కథనానికి అధిక�
ఉర్దూ, పార్శీ దైవ సందేహాలు అందుబాటులో ఉన్నాయని చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లాలోని నర్సపూర్(జీ) మండలంలోని పాత టెంబుర్నీలో గల దర్గా వద్ద 17వ శతాబ్దపు రెండు ఉర్దూ, పార్శీ �
నిర్మల్ జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కన్నెర్ర జేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. ప్రైవేటు కాలేజీల్లో చదివే ఆయా వర్గాలకు చెం�
Soya Tokens | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోయా టోకెన్ల జారీలో తోపులాట జరిగి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
నిర్మల్ జిల్లా లో పత్తి కొనుగోలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
Kapas Kisan Aap | రైతులు తాము పండించిన పత్తిని సీసీఐకు అమ్మాలంటే ప్రతి రైతు వ్యక్తిగతంగా ‘ కపాస్ కిసాన్ ’ అనే మొబైల్ యాప్ను కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి సారిక రావు తెలిపారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మస్కాపూర్లోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఆరో తరగతి విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో ఆంధ్రా స్వాములోరి ‘బీజాక్షర’ వివాదం మళ్లీ మొదలైంది. ‘బాసరలో బీజాక్షరాలు రాయను’ అంటూ గతంలో ప్రకటించిన స్వామీజీ, ఇప్పుడు బాసరకు కూతవేటు దూరంలో గోదావరికి అవతలిపక్కను�