సారంగాపూర్, మే16 : నిర్మల్ జిల్లాలో ఈజీఎస్ ద్వారా చేపడుతున్న పనులను కేంద్రం బృందం పరిశీలిస్తున్నది. బృందంలోని సభ్యులు వివిధ మండలాల్లో విడివిడిగా పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సారంగాపూర్ �
నిర్మల్ పట్టణం లో పిస్తోల్ కలకం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. స్థానిక దివ్యానగర్ కాలనీ ఇబ్రహీం చెరువు ప్రాంతంలోని బండరాయిపై పిస్తోల్ కనబడడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు
వేసవి కాలంలో మామిడి పండ్ల ధరలు మండిపోతున్నాయి. ఈసారి మామిడి తోటలకు తామర తెగులు సోక డంతో కాత ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కాసిన మామిడికి మార్కెట్లో మంచి ధర లభిస్తు న్నా దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతు �
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వేదం పాఠశాల యాజమాన్యం చిన్నారుల కోసం మంగళవారం ఎలక్ట్రిక్ ట్రైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలులో విద్యార్థులను పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిప్పడంతో చిన్నారుల
సిజేరియన్లు చేస్తున్నట్లు తేలడంతో కలెక్టర్ ఆదేశాలు నిర్మల్, భైంసాల్లో ప్రత్యేకాధికారుల బృందం తనిఖీ సీలు వేసిన ఆర్డీవోలు నిర్మల్ చైన్గేట్/భైంసా, మార్చి 29 : నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున�
నిర్మల్ జిల్లా, పెంబి మండలం, చాకిరేవు గూడానికి తక్షణమే నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని రాష్ట్ర గిరిజన, స�
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనేది ప్రభుత్వ ఆశయం. ఇందుకు పలు ప్రభుత్వ ప్రసూతి దవాఖానల్లో ‘నర్స్ మిడ్ వైఫ్ ఆఫ్ ప్రాక్టీషనర్ సిస్టమ్'ను ప్రారంభించింది.