Khubir | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలోని గజ్జలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ద్యావరి సత్యవ్వ రూ.51 వేల విరాళాన్ని బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో పౌరసరఫరాల శాఖ తీరుపై
నిర్మల్ జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న వరుస దొంగతనాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇండ్లు, ఆలయాలు, వ్యాపార-వాణిజ్య సముదాయాలే లక్ష్యంగా చేసుకొని వరుస ఘటనలకు పాల్పడున్న దొంగల ముఠాలకు పోలీసులు బ్రే
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మాట్టానికి చేరి నిండు కుండ లా మారింది. ఆయకట్టు సాగుకు కాలువల ద్వారా నీటి విడుదల లేకపోవడంతో అన
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేటలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 109 దరఖాస్తులు వచ్చ
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. అటవీ భూముల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ట్రాక్టర
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చామన్పల్లి గూడెంకు చెందిన మర్సుకోల పారుబాయి(48) బల్లి వాగు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకున్నది