Kapas Kisan Aap | రైతులు తాము పండించిన పత్తిని సీసీఐకు అమ్మాలంటే ప్రతి రైతు వ్యక్తిగతంగా ‘ కపాస్ కిసాన్ ’ అనే మొబైల్ యాప్ను కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి సారిక రావు తెలిపారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మస్కాపూర్లోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఆరో తరగతి విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో ఆంధ్రా స్వాములోరి ‘బీజాక్షర’ వివాదం మళ్లీ మొదలైంది. ‘బాసరలో బీజాక్షరాలు రాయను’ అంటూ గతంలో ప్రకటించిన స్వామీజీ, ఇప్పుడు బాసరకు కూతవేటు దూరంలో గోదావరికి అవతలిపక్కను�
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, పెంబి మండలవాసుల సౌకర్యార్థం గత కేసీఆర్ సర్కారు సమీకృత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. 2022 మేలో రూ.3.90 కోట్లతో టెండర్లు పిలిచి, పను లు ప్రారంభించారు.
Saptaha celebrations | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలోని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం నుంచి సప్తాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో వ్యాపారులు టెండర్ వేయాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు. దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన కారణంగా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. కాంగ్రెస్ ప్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మక్క రైతులకు కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.
BRS party నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఎంపీటీసీ పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకుగాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలకు పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ దిశా నిర్దేశం చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్కు చెందిన రుషిత(25) బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురై మృతి చెందింది. శనివారం రాత్రి గ్రా మంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె
Elections | మంగళవారం హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ పదవులకు 8 మంది విద్యార్థులు నామినేషన్ వేయగా, ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు. మరో ఇద్దరు విత్ డ్రా చేసుకున్న�