నిర్మల్ జిల్లాలో వరి పంట కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వానకాలం సీజన్కు సంబంధించి 1,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం 199 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్(Electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కడెం మండలంలోని చిన్న బెల్లాల్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బెల్లాల్ గ్రామంలో కుమ్రం
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లు సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. భారీగా జనం తరలిరావడం, సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆలోచింపజేసే�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతల పాట్లు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతను ఎన్నికల కమిష�
సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. అధికారులు సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 53,333 దరఖాస్తులు రాగా.. 6
Beeravelli | తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రైమరీ ఉత్తర్వులు జారీ చేసింది. పైరమూర్, తాండ్రా, వైకుంఠాపూర్, బీరవె�
New Revenue Mandals | తెలంగాణలో కొత్తగా మరో మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధులు భక్తులతో కోలాహలంగా మారాయి. విభిన్న రూపాల్లో ఉన్న గణనాథులు ఆకట్టుకుంటున్నాయి.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మల్లక్చించోలి అట వీ ప్రాంతంలోని రాజన్నలొద్ది వద్ద గురువా రం వేకువజామున చిరుతపులి అప్పుడే పుట్టి న బర్రె దూడను చంపింది. మల్లక్చించోలి గ్రామానికి చెందిన రైతు ప్రశాంత్
‘ఆరోగ్య మహిళ’కు అద్వితీయ స్పందన లభిస్తోంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర సర్కారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో�
సంపద వనాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయా మండలాల్లో ఏర్పాటు చేయాలని భావించింది. నిర్మల్ జిల్లాకు మూడింటిని కేటాయించగా, స్థలం సమస్య కారణంగా కడెం మండల కేం�
రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్లో 40, నిర్మల్లో47 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.