నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేటలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 109 దరఖాస్తులు వచ్చ
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. అటవీ భూముల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ట్రాక్టర
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చామన్పల్లి గూడెంకు చెందిన మర్సుకోల పారుబాయి(48) బల్లి వాగు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకున్నది
నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దేందు�
Toli Ekadashi | నిర్మల్ జిల్లా కుభీర్తో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని మండల ప్రజలు ఉపవాసాలకు ఉపక్రమించి ఆలయాలను దర్శించుకున్నారు.
నిర్మ ల్ జిల్లా రైతాంగానికి కొంత మేర ఊరట లభించింది. నిన్న, మొన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన అన్నదాతల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తు న్న ముసురు కొత్త ఆశలను చిగురింపజేస్తున్న ది. ఆద
Kubheer | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కల్పించిన హక్కులు ఆదిలోనే నీరుగారి పోతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన సమావేశం ఇందుకు ఉదాహరణగా మారింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా ఇటుక బట్టీలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి ఇటుకల తయారీ చేపడుతున్నారనే ఆరోపణలు విని�
Soya farmers | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో సోనం కంపెనీకి చెందిన తేజస్వి సోయా విత్తనాలు వేసి మొలకెత్తక నష్టపోయామని సోయా రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు.