కేసీఆర్ది నిర్మాణాల పాలన అయితే రేవంత్ది విధ్వంసాల పాలన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం 1, 2, 13, 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాగ
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా కాంగ్రెస్ నిలిచిందని, అందుకే ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం�
బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 12 ఏండ్లకు కాంగ్రెస్కు గుర్తురావడం విడ్డూరమని మాజీ మ ంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం పల్లెత్తు మాట కూడా ప్రశ్నించని కాం
Niranjan Reddy | రిజర్వాయర్లో మూడున్నర టీఎంసీల వరకు కృష్ణా నది నీళ్లు నిలువ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేక రైతుల పంటలు ఎండిపోయేందుకు కారణమైందన్నారు నిరంజన్ రెడ్డి. నాలుగు రిజర్వాయర్లు పూర్తయినా కృష్
Niranjan Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అడ్డ
Niranjan Reddy | ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు నీటి విలువ, నోటి విలువ తెలియదు అని ధ్వజమెత్తారు.
Hanuman | పాన్ ఇండియా హిట్గా నిలిచిన “హనుమాన్” సినిమా విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కానీ ఆ విజయమే ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీస్తోంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, ని�
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లంబాడీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లంబాడీ భేరీ సన్నాహక సమావేశం బీఆర్ఎస్ ఎస్టీ సెల�