సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం సమాజానికి తీరనిలోటు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ఈ సమయంలో రైతులకు యూ రియా అవసరమని రైతులకు అవసరమైన యూరి యా లేక రైతులు తల్లడిల్లుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
Niranjan Reddy | జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్ను కోరారు.
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజనగరం ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Niranjan Reddy | కామన్ సెన్స్ గురించి, భాష గురించి స్వాంతత్య్ర దినోత్సవం సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దాని గురించి ఎవరికి ఉపయోగం? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
Niranjan Reddy | రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరిం�
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజారోగ్యంపై పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన భారీ మోసాల హామీలను నమ్మి మోసపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం చేపడితే ఆదే కాంగ్రె�
పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతు సంతోషంగా ఉన్నారని, నేడు రేవంత్ పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని, రాబందుల పాలన నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
Niranjan Reddy | తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గురుకులాలను వెంటాడుతున్న సమస్యలు, విద్యార్థుల నిరసనలపై ఆయన తీవ్రంగా స్పందించ
సీఎం రేవంత్రెడ్డి తన అజ్ఞానంతో జాతీయస్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి ఎంపీగా గెలిచారని, మహారాష్ట్ర నుంచి కాదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా �
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన కంటితుడుపుగా సాగిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. జూరాలలో ఐరన్ రోప్లు తెగడం సాధారణమైతే అసలు పర్యటనకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.