తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ను కార్పొరేట్కు దీటుగా మరింత బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె�
సనత్నగర్ టిమ్స్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖమ్మంలో ఓ మైనర్పై అమానుష ఘటనను మరువక ముందే నిమ్స్లో మరో దారుణ ఘటన చో టుచేసుకొన్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. నిమ్స్ దవాఖాన ప్రాంగణం లో నూతన భవనాల నిర్మాణం జరుగుతున్నది.
ఖమ్మం జిల్లాలో లైంగికదాడి యత్నానికి గురై, దుండగుడి దాడితో తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు సీతక, కొండాసురేఖ శుక్రవారం పరామర్శించారు.
నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలికను రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందన గౌడ్, బండి అపర్ణ, మరిపల్లి చందన గురువారం పరామర్శించారు.
నిమ్స్ దవాఖాన వైద్యులు మరో అద్భుత ఘనత సాధించారు. అత్యంత క్లిష్టమైన నూర్యోసర్జరీని ఆధునిక పద్ధతిలో విజయవంతంగా నిర్వహించారు. కంటి గవ్వ మార్గం ద్వారా మెదడులోని కణితిని పూర్తిగా తొలగించి వైద్యరంగంలో సరిక
దేశంలో ఉత్తమ వైద్య సేవలందించే వైద్య సంస్థగా పేరొందిన నిమ్స్ ఆస్పత్రిలో నాసిరకం వైద్య పరికరాల వినియోగం కలకలం రేపుతోంది. రోగుల ప్రాణాలకు అత్యంత కీలకమైన శస్త్రచికిత్సలో వినియోగించే పరికరాల్లో పూర్తిగా �
NIMS | నిమ్స్ దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలో బెడ్లు, స్ట్రెచర్ స్టాండ్లు సరిపడా లేక రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అస్వస్థత, ప్రాణాపాయ పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగు�
నిమ్స్లో పేద రోగులకు ఉపయోగపడాలన్న సంకల్పంతో చెన్నై షాపింగ్ మాల్ ఓ అధునాతన అంబులెన్స్ను బహూకరించింది. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సదుపాయం ఉన్న అంబులెన్స్ను ఆదివారం సంస్థ చైర్మన్ మర్రి వెంకట్ ర�
మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స ఒకప్పుడు కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో పేదవారికి సైతం నిర్వహిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన�
నిమ్స్ వైద్యశాలలో వెలుగుచూసిన కిడ్నీ దందా వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. డయాలసిస్ రోగులను లక్ష్యంగా చేసుకొని కిడ్నీ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ వార్డు బాయ్ మాత్రమే కాకుండ�
Kidney | నిమ్స్ దవాఖానలో కిడ్నీ బ్రోకర్ అవతారమెత్తిన ఓ వార్డు బాయ్ ఉదంతం వెలుగుచూసింది. కిడ్నీలు ఇప్పిస్తానంటూ ఇద్దరు డయాలిసిస్ రోగులకు ఆశచూపగా, వారిలో ఒకరు రూ.1.50 లక్షల నగదు ఇచ్చారు. ఎన్నిరోజులు గడిచినా ద�
గొర్ల కాపరుల దాడిలో గాయపడి నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణను గ్రీన్ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ స
సాధారణంగా నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఏదైన పెద్ద దవాఖానకు వెళ్లినప్పుడు అక్కడ ఏ విభాగం ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్న సిబ్బంది సైతం కొన్ని సార్లు సమాచారం ఇవ్వడంలో కొంత చిరాకు పడుతుండడం, తమక�
ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్లు ఉంటాయి. ఒక్కోసారి �