నిమ్స్లో పొరపాటున ఆ నీరు తాగితే తిరిగి అదే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని రోగులు, వారి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యం.. సిబ్బంది అలసత్వంతో తాగునీటి వ్యవస్థ అస్తవ్య�
నిమ్స్లో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఆర్టికల్ 19ను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎల్ ఎన్క్యాష్మెంట్, క్యాడర్
తమ డిమాండ్ల సాధన కోసం నిమ్స్ దవాఖాన నర్సింగ్ ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఆరోరోజు కొనసాగాయి. నర్సింగ్ ఉద్యోగుల నిరసనకు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం సంఘీభావం ప్రక�
నిమ్స్ దవాఖానలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల కోసం నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు సమాయత్తమవుతుండగా, వైద్యాధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ�
రోగుల సేవలకే జీవితాన్ని అంకితం చేసే నర్సింగ్ ఉద్యోగుల బాగోగులను ప్రభుత్వం, యాజమాన్యం విస్మరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిష్ఠాత్మక నిమ్స్ దవాఖానలో నర్సింగ్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. అత్యాధ
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో గురువారం పది గంటల వ్యవధిలో ముగ్గురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు తమ దవాఖానలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల�
నగరంలోని ప్రతిష్టాత్మక నిమ్స్ దవాఖానాలో మీడియాను నిలువరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత దవాఖానాలో పరిపాలన విభాగం మొత్తం అస్తవ్యస్తమైనట్లు ఆస్పత్ర
అనారోగ్యం బారిన పడి హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలంలోని గుర్రంపల్లి గ్రామానికి చెందిన అడ్లూరి రమేష్ కూతురు అక్షరను ఆదివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజ�
నిమ్స్లో అత్యవసర విభాగానికి వచ్చే రోగులను నిరీక్షణలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వారిని అడ్మిట్ చేసుకుని, అవసరమైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు సూచి�
నగరంలోని నిమ్స్ దవాఖానలో అన్స్కిల్డ్ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నా పైరవీలు, అక్రమ మార్గాల ద్వారా కొందరు సెమీ స్కిల్డ్ ఉద్యోగులు�
వైద్య చరిత్రలో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన మరో చరిత్ర సృష్టించింది. కేవలం ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసింది. వీటిలో నాలుగు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను రోబోల సహ�
నిమ్స్ దవాఖానలోని వాషరూమ్ మ్యాన్హోల్లో పసికందు మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన శిశును తెచ్చి వేశారా, లేక బతికుండగానే మ్యాన్హోల్లో వేసి చంపారా అన్న విషయం దర్యాప�
కూకట్పల్లి, బాలానగర్లో కల్తీకల్లు ఆరుగురి ప్రాణాలు తీసింది. స్థానిక కల్లు దుకాణాల్లో కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురికాగా వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ఆబ్క�
నిలబడ్డా.. కూర్చున్నా ఆయాసం, గుండె దడతో కూలబడిపోయే వారు. తల్లిదండ్రుల పేదరికం వారికి సరైన వైద్యాన్ని అందించలేకపోయాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళితే రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పడంతో గాంధీ