గొర్ల కాపరుల దాడిలో గాయపడి నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణను గ్రీన్ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ స
సాధారణంగా నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఏదైన పెద్ద దవాఖానకు వెళ్లినప్పుడు అక్కడ ఏ విభాగం ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్న సిబ్బంది సైతం కొన్ని సార్లు సమాచారం ఇవ్వడంలో కొంత చిరాకు పడుతుండడం, తమక�
ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్లు ఉంటాయి. ఒక్కోసారి �
నిమ్స్ వైద్యశాల డైరెక్టర్ పదవి కోసం భారీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ హాట్ సీట్ కోసం ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తున్నది. దేశంలోనే ప్రముఖ వైద్య కళాశాలల
L Ramana |నిమ్స్ ఆస్పత్రిలో మెడిసిన్స్ ధర అధికంగా ఉంటున్నాయని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలోనూ అదేవిధంగా అధిక ధరలు ఉంటున్నాయని పేర్కొన్నారు. బయటి మెడికల్ షాపు రేట్లతో సమానంగా మెడిసిన
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయిలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.దవాఖానకు నిత్యం 4వేల మందికి పైగా రోగులు, వారి సహాయకులతో కలిసి వస్తుంటారు. అప్పటికే వ్యయ ప్రయాసాల కోర్చ�
గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎ క్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (23) మృతి చెం దారు. ఎనిమిదిరోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు శనివారం రాత్రి కన్నుమూశారు.
స్టెమ్సెల్ థెరపి అనేది ప్రస్తుతం యూఎస్ తదితర కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్లో ఈ చికిత్స విధానం ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నట్లు నిమ్స్ సంచాలకుడు డా.నగరి బీరప్ప తెలిపారు.
నిమ్స్లో పొరపాటున ఆ నీరు తాగితే తిరిగి అదే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోందని రోగులు, వారి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యం.. సిబ్బంది అలసత్వంతో తాగునీటి వ్యవస్థ అస్తవ్య�
నిమ్స్లో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఆర్టికల్ 19ను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎల్ ఎన్క్యాష్మెంట్, క్యాడర్
తమ డిమాండ్ల సాధన కోసం నిమ్స్ దవాఖాన నర్సింగ్ ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఆరోరోజు కొనసాగాయి. నర్సింగ్ ఉద్యోగుల నిరసనకు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం సంఘీభావం ప్రక�
నిమ్స్ దవాఖానలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల కోసం నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు సమాయత్తమవుతుండగా, వైద్యాధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ�
రోగుల సేవలకే జీవితాన్ని అంకితం చేసే నర్సింగ్ ఉద్యోగుల బాగోగులను ప్రభుత్వం, యాజమాన్యం విస్మరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిష్ఠాత్మక నిమ్స్ దవాఖానలో నర్సింగ్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. అత్యాధ