అనారోగ్యం బారిన పడి హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలంలోని గుర్రంపల్లి గ్రామానికి చెందిన అడ్లూరి రమేష్ కూతురు అక్షరను ఆదివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజ�
నిమ్స్లో అత్యవసర విభాగానికి వచ్చే రోగులను నిరీక్షణలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వారిని అడ్మిట్ చేసుకుని, అవసరమైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు సూచి�
నగరంలోని నిమ్స్ దవాఖానలో అన్స్కిల్డ్ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నా పైరవీలు, అక్రమ మార్గాల ద్వారా కొందరు సెమీ స్కిల్డ్ ఉద్యోగులు�
వైద్య చరిత్రలో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖాన మరో చరిత్ర సృష్టించింది. కేవలం ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసింది. వీటిలో నాలుగు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను రోబోల సహ�
నిమ్స్ దవాఖానలోని వాషరూమ్ మ్యాన్హోల్లో పసికందు మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన శిశును తెచ్చి వేశారా, లేక బతికుండగానే మ్యాన్హోల్లో వేసి చంపారా అన్న విషయం దర్యాప�
కూకట్పల్లి, బాలానగర్లో కల్తీకల్లు ఆరుగురి ప్రాణాలు తీసింది. స్థానిక కల్లు దుకాణాల్లో కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురికాగా వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు, ఆబ్క�
నిలబడ్డా.. కూర్చున్నా ఆయాసం, గుండె దడతో కూలబడిపోయే వారు. తల్లిదండ్రుల పేదరికం వారికి సరైన వైద్యాన్ని అందించలేకపోయాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళితే రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పడంతో గాంధీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త, దళిత నాయకుడు చెంగల నరసింహారావు గత కొంతకాలంగా మెదడులో కణితితో బాధపడుతున్నాడు. స్పందించిన ఎంపీ నిమ్స్ డైర�
నిమ్స్లో అగ్ని ప్రమాద ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పటాకులు, సూట్ కేసు కేసుల్లో ఒక్కో చిక్కుమూడి వీడుతున్నట్లు కనిపిస్తోంది. నిమ్స్లో జరిగిన అనేక ఎపిసోడ్లకు బాధ్యుడిగా చెబుతున్న ఓ అ�
నిమ్స్ వైద్యశాలలో రక్తపోటును పరీక్షించే అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.12 లక్షల విలువైన బీపీ టెల్లింగ్ మిషన్లను దవాఖానలోని సెక్యూరిటీ కార్యాలయం ప్రాంగణంలో ఒకటి, ఎమర్జెన్సీ బ్లాక
నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది జీవితాలకు భద్రత కరువైంది. నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులతో పాటు డైరెక్టర్ మొదలు వార్డు బాయ్ల వరకు అందరికీ రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డుల పరిస్థితి దయనీయంగా మార�
NIMS | మొట్టమొదటిగా యూనియన్ బ్యాంకు వారు నాలుగు, మరో ప్రైవేట్ బ్యాంకు రెండు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మూడు బ్యాటరీ వాహనాలను నిమ్స్కు అందజేశారు.
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వరంగ వైద్యకళాశాల నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వెంటిలేటర్పైకి చేరుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిరుపేదల నుంచి మంత్రుల స్థాయి వరకు కార్పొరేట్ వైద్యం అం�
అరుదైన జెనటికల్ డిజార్డర్ వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తోంది నిమ్స్ వైద్యశాల. ఈ వ్యాధులు చాలా అరుదుగా, నూటికో, కోటికో ఒకరికి వస్తుంటాయని చెబుతున్నారు వైద్యులు. అయితే దురదృష్టావశాత్తు ఈ అరుదైన వ్యాధ�