ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ ) అండర్ గ్రాడ్యుయేషన్ -2025 ప్రవేశ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తె�
థార్ గ్యాంగ్ లీడర్ను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకుట్టు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు మౌరిటె
నల్లగొండ అంటేనే చారిత్రాత్మక ప్రదేశంగా చెప్తుంటారు. ఇక్కడ ఎన్నో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. పాతబస్తీలోని షేర్బంగ్లా సమీపంలో ఆర్యసమాజం(శిశుమందిర్) ఎదురుగా ఇండ్ల మధ్యలో అద్భుతమైన పురాతన శివాలయం ఉంది.
Black Panther | ఎంతో అరుదుగా కనిపించే బ్లాక్ పాంథర్ (Black Panther) తాజాగా ఓ ఇంటి ఆవరణలో చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి (IFS officer) పర్వీన్ కశ్వాన్ ( Parveen Kaswan) ట్విట్టర్లో పోస�
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు నీలగిరి జిల్లా కున్నార్ - మెట్టుపాళయం జాతీయ రహదారిపై పక్కనే ఉన్న 50 అడుగుల లోయలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో 54 మందితో వె�
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పరీక్షలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం కొనసాగాయి. ఈవెంట్స్లో 1,347 మంది అభ్యర్థులకుగాను 1,182 మంది హజరుకాగా 165 మంది గైర్హాజరయ్యారు
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు మేకల అభినవ్ స్టేడియంలో బుధవారం కొనసాగాయి. ఈవెంట్స్కు 1200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సిండగా 1,021 మంది
ఉపాధి అవకాశాల అన్వేషణలో నిరుద్యోగులు ఆత్మన్యూనతాభావానికి గురికావద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. ప్రతి అపజయం విజయానికి పునాది కావాలనేది యువత గ్రహించాలని అన్నారు.
కూకట్పల్లికి చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హోటల్ మనోరమ వద్ద రథానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రమాదేవి దంపత�
ఊటీ: ఆర్మీకి చెందిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులో కూలిన విషయం తెలిసిందే. ఈ హెలికాప్టర్ నీలగిరి జిల్లాలో కూలింది. ఇది కర్నాటక బోర్డర్ వద్ద ఉంది. నీలగిరి కొండల్లోనే ఈ ప్రాంతం ఉంది. టూరిస్టు న�
No vaccine No liquor: నీలగిరి జిల్లాలో డబుల్ డోస్ తీసుకున్నవారు, సింగిల్ డోస్ తీసుకున్నవారు కలిపి మొత్తం 97 శాతానికి చేరారు. అయితే దాన్ని 100 శాతానికి పెంచడం మాత్రం