నీలగిరి, డిసెంబర్ 21 : కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు మేకల అభినవ్ స్టేడియంలో బుధవారం కొనసాగాయి. ఈవెంట్స్కు 1200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సిండగా 1,021 మంది హాజరయ్యారు.
అభ్యర్థులు అత్యధికంగా 1600 మీటర్ల పరుగు పందెంలో వెనుకడుగు వేశారు. ఈవెంట్స్కు 1,021 హాజరు కాగా కేవలం 494 మంది అభ్యర్థ్ధులు మాత్రమే అర్హత సాధించారు.