సిరిసిల్లలో సినీ బృందం సందడి చేసింది. జిల్లాకేంద్రానికి చెందిన బీవైనగర్కు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో జిల్లాలోని మూరుమూల గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న ‘బలగం’ మూవీ ప్�
జాతీయస్థాయి టీ - 20 క్రికెట్ పోటీల నిర్వహణ ఖమ్మానికే గర్వకారణమని ఏడీసీపీ బోస్, ఐఎంఏ ఖమ్మం అధ్యక్షుడు బాగం కిషన్రావు పేర్కొన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో శుక్రవారం రెం�
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు మేకల అభినవ్ స్టేడియంలో బుధవారం కొనసాగాయి. ఈవెంట్స్కు 1200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సిండగా 1,021 మంది
‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిం దే’ అన్నట్టు తయారైంది మర్రి శశిధర్రెడ్డి పరిస్థితి. బీజేపీలో ఘన స్వాగతం లభిస్తుందని ఆశించిన ఆయనకు చేరిక రోజే తత్వం బోధపడింది. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్కు రాజీనామా చేస�
ఆకట్టుకున్న వేషధారణలు, కట్టిపడేసే సంప్రదాయ నృత్యరీతులు, వినసొంపైన గాత్రంతో పాడిన పాటలు, ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శనలు.. ఇలా ఎన్నో రకాల కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. జాతీయ స్థాయి కళా ఉత్సవ్-2022 �
ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, శుక్రవారం జరిగిన ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో ఆదివారం సాయంత్రం లైగర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శక త్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ లైగర్
నగరంలో విరాటపర్వం సినిమా టీమ్ ఆదివారం సందడి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆత్మీయ వేడుక ఆదివారం రాత్రి హనుమకొండ సుబేదారిలోని కాలేజీ మైదానంలో జరిగింది. సు
అభిమానుల కోసమే తాను సినిమాలు చేస్తానని, వాళ్లకు నచ్చేలా నటిస్తానని అన్నారు మహేష్ బాబు. ఆయన హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో ఫ్యాన్స్ కేరింతల మధ్య ఘన�