ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, శుక్రవారం జరిగిన ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో ఆదివారం సాయంత్రం లైగర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శక త్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ లైగర్
నగరంలో విరాటపర్వం సినిమా టీమ్ ఆదివారం సందడి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆత్మీయ వేడుక ఆదివారం రాత్రి హనుమకొండ సుబేదారిలోని కాలేజీ మైదానంలో జరిగింది. సు
అభిమానుల కోసమే తాను సినిమాలు చేస్తానని, వాళ్లకు నచ్చేలా నటిస్తానని అన్నారు మహేష్ బాబు. ఆయన హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో ఫ్యాన్స్ కేరింతల మధ్య ఘన�