Arjuna Awards | రాష్ట్రపతి భవన్లో బుధవారం అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ఏడుగురు కోచ్లను ద్రోణాచార్య అవార్డు, �
Nikhat Zareen | అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే. నిఖత్ జరీన్కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల �
Nikhat Zareen dances : తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరో సల్మాన్తో కలిసి డ్యాన్స్ చేసింది. తన కల నిజమైనట్లు కూడా నిఖత్ పేర్కొన్నది. సల్మాన్తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను తన ట
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేరును ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. వివిధ క్రీడాంశాల్లో నిలకడగా రాణిస్తున్న 25 మంది అథ్లెట్ల జాబితాను 12 మంది సభ్యుల�
Sharath Kamal :టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పేరును ఈ యేటి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు. రిటైర్డ్ జస్టిన్ ఏఎన్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని సెలక్ష కమిటీ ఈ పేరును ప్రతి
నిజామాబాద్ స్పోర్ట్స్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన నిఖత్ జరీన్(స్వర్ణం), మహమ్మద్ హుసాముద్దీన్(కాంస్యం) నిజామాబాద్ వాసులు కావడం మన అదృష్టమని హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్�
సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత నిఖత్ జరీన్..లైఫ్స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అంబాసిడర్గాఎంపికైంది. బుధవారం హైదరాబాద్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’. ఈ ఫేమస్ సినిమా డైలాగ్ భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు అతికినట్లు సరిపో
గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ – 2022 నేటి (ఆగస్టు 8) తో ముగియనున్నాయి. ముగింపు వేడుకలకు బర్మింగ్హామ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణ అమ్మాయి, మహిళల బాక్సింగ్ 50 కిలోల ఈ�
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న పోటీల్లో నెగ్గిన వెంటనే..
కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్�