Nikhat Zareen | వరుసగా మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో రెండోసారి ఛాంపియన్ షిప్ టైటిల్ను గెలిచిన నిఖత్ జరీన్(Nikhat Zareen)కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అభినందనలు తెలిపారు.
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, నీతూ గంగాస్, లవ్లీనా బొర్గోహై, సవీటీ బూర పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. శని, ఆదివారాల్లో జరిగే పసిడి పత�
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న అమ్మాయిలు అదరగొడుతున్నారు. బౌట్ బౌట్కు తమ పంచ్
Nikhat Zareen | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటుతోంది. మహిళల 50 కేజీల విభాగంలో తలపడుతున్న నిఖత్.. ఇవాళ సెమీఫైనల్ బౌట్లో తన పంచ్ పవర్ చూపి�
ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. సొంతగడ్డపై తమ సత్తాచాటుతూ డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సహా ఎనిమిది మంది భారత బ�
Nikhat Zareen | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ దూసుకెళ్తోంది. రింగ్లో మెరుపులా కదులుతూ బలమైన పంచ్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నది.
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 13వ ఎడిషన్ మెగా బాక్సింగ్ టోర్నీ బుధవారం అంగరంగ వైభవంగా మొదలైంది. అతిరథ మహారథుల సమక్షంలో వివిధ దేశా
నిరూపించుకోవాలనే తపన.. సాధించాలనే కసి.. లక్ష్యాన్ని చేరుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే విజయం పాదక్రాంతమవుతుందని యువ బాక్సర్ నిఖత్ జరీన్ చేతల్లో చూపిస్తున్నది.
Nikhat Zareen | దేశ రాజధాని ఢిల్లీలో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుకు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్�
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ (BBC) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు.
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ భారత జట్టుకు నేతృత్వం వహించనుంది. వచ్చే నెల 15 నుంచి 26 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగనున్న ఈ మెగాటోర్నీలో ప్రపంచ చాంపియన్ నిఖత్ జర�
ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు. విరివిగా నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, పీవీ సింధూ, సానియామీర్జా, సైనా
ప్రతిష్ఠాత్మక బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. తనదైన అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఈ ఇందూ�