డెహ్రాడూన్: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు పెట్టింది. సంక్రాంతి రోజున హరిద్వార్లో పుణ్య స్నానాలపై కఠిన ఆంక్షలను విధించింది. మకర సంక్రమణ వేళ గంగా
Punjab | కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి జనవరి 15వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు, కాలే�
న్యూఢిల్లీ: నైట్ కర్ఫ్యూ వేళలో ఫుడ్ సర్వ్ చేయనందుకు ఒక ఈటరీ యజమానిని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాలో ఈ ఘటన జరిగింది. హాపూర్కు చెందిన 27 ఏండ�
అమరావతి : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా యానంలో అధికారులు రాత్రివేళల్లో కర్ఫ్యూను విధించారు. జిల్లాలో మొత్తం 133 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండడంతో ముందు జ�
Night Curfew | నైట్ కర్ఫ్యూ.. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రజల, ప్రభుత్వాల నోళ్లలో బాగా నానుతున్న పదం. రోజంతా ప్రజలు తిరగడానికి అనుమతినిచ్చి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు ఆరు నెలల గరిష్ఠానికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 331 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,289కి చ�
Varun Gandhi : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూపీలో భారీ ర్యాలీలు, ప్రచార సభలను నిర్వహించడం పట్ల సొంత పార్టీపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించా�
RRR and Radhe shyam | చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ సందడి కనిపిస్తుంది. అయితే అది మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోనుందా అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. రెండు మూడు నెలలుగా వైరస్ అనే మాట లేకుండా సినిమాలు బా
పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి రాష్ర్టాలకు కేంద్రం కీలక సూచనలు న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న పండుగ సీజన్లో అప్రమత�