పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాదైంది. ఆ మారణహోమం మిగిల్చిన విషాదం 26 కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉగ్ర ఘటనకు సంబంధించి మరో కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు స్థానికుల దాడికి పాల్పడిన ముగ్గురు
మావోయిస్టులపై వార్తలు కవరేజీ చేసినందుకు గాను తెలంగాణకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ తాఖీదులు పంపింది.
దేశంలోని మావోయిస్టులు 90 శాతం లొంగిపోయినా కూడా వారి సానుభూతిపరులంటూ ప్రజా సంఘాల నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.
Asiya Andrabi : కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు, దఖ్తరన్ ఇ మిల్లట్ సంస్థ చీఫ్ ఆసియా అంద్రాబీ అనే మహిళకు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అలాగే ఆమె అనుచరులైన సోఫి ఫెహ్మీదా, నహిదా నస్రీన్కు 30 ఏళ్ల జైలు శి
Delhi blast case | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు (Delhi blast Case) లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఇవాళ సోదాలు నిర్వహి�
Pahalgam attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి (Terror attack) కి సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులు ‘గో ప్రో హీరో 12 కెమెరా (GoPro Hero 12 Camera)’ లను ఉపయోగించి�
Gade Innaiah | సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టయ్యారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నందుకు ఎన్ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో గాదె ఇన్నయ్య
NIA : కశ్మీర్లోని బైసరన్ లోయలో ఎనిమిది నెలల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgham Attack)లో పాకిస్థాన్ ప్రమేయం ఉందనే వార్త నిజమైంది. 26 మంది పర్యటకులను బలిగొన్న దాడికి లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) అగ్రనేత సూత్రధారి అని జా�
Umar Mohammad | ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో దర్యాప్తు సాగుతున్నా కొద్ది వెన్నులో వణుకు పుట్టించే కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మొహమ్మద్ (Umar Mohammad) తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు బు�
ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)