NIA : కశ్మీర్లోని బైసరన్ లోయలో ఎనిమిది నెలల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడి (Pahalgham Attack)లో పాకిస్థాన్ ప్రమేయం ఉందనే వార్త నిజమైంది. 26 మంది పర్యటకులను బలిగొన్న దాడికి లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) అగ్రనేత సూత్రధారి అని జా�
Umar Mohammad | ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో దర్యాప్తు సాగుతున్నా కొద్ది వెన్నులో వణుకు పుట్టించే కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మొహమ్మద్ (Umar Mohammad) తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు బు�
ఢిల్లీ పేలుళ్ల నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో పిండి మరను రసాయన వర్క్ షాప్గా మార్చుకొని బాంబుల తయారీకి పాల్పడినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
Delhi Car Blast : ఎర్రకోట సమీపంలో భయోత్పాతం సృష్టించిన కారు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13 మందిని బలిగొన్న ఈ ఉగ్రదాడితో సంబంధమున్న వారిని అరెస్ట్ చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)
Delhi Blast Case | ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్పై ఎన్ఐఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన ఓ సర్జన్ను పోలీసులు అరెస్టు చేయగా.. పశ్చిమ బెంగాల్�
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం ఐదు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఐదురాష్ట్రాల్లోని దాదాపు పద�
Delhi Blast | ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఓ ఇంటర్నల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), అంతకంటే ఎక్కువ స్థాయి అధ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరంలో ఉగ్రవాద చర్యలపై అనుమానం ఉన్న ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రైడ్ నిర్వహించి సోదాలు చ�
Pakistani Diplomat | నకిలీ కరెన్సీ కేసు (fake currency case)కు సంబంధించి పాకిస్థాన్ దౌత్యవేత్త (Pakistani Diplomat) అమీర్ జుబేర్ సిద్దిఖీ (Amir Zubair Siddique)కి తమిళనాడు చెన్నైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది.