NIA : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కలకలం రేపిన ఐసిస్ ఉగ్రకుట్ర కేసులో మరొకరిని ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సిరాజ్తో సంబంధం ఉన్న బిహార్కు చెందిన ఆరిఫ్ అలియాస్ తాలిబ్ను కస్టడీకి త�
Dharmavaram | ఉగ్రవాద కదలికలతో సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఉలిక్కిపడింది. ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ అనే యువకుడు పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్లు మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తున్నట్లు గు�
Dharmavaram | శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్థాన్కు తరచూ ఫోన్ కాల్స్ చేస్తున్నాడని, అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్త�
Pahalgam Terror Attack | ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై దర్యాప్తులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జ
Tahawwur Rana | ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana) జ్యుడీషియల్ కస్టడీ (judicial custody)ని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) మరోసారి పొడిగించింది.
Tahawwur Rana | 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్టై ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేందుకు కోర్టు (Delhi Court) అనుమతి ఇచ్చింది.
ఉగ్రవాదులతో లింక్లు ఉన్నాయన్న అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశంలోని ఏడు రాష్ర్టాల్లో 15 చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం రాష్ర్
ప్రముఖ తెలుగు యూట్యూబర్ భయ్య సన్నీ యాదవ్ (బీఎస్వై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
సెంట్రల్ రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాను మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఆయనను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వచ్చే నెల 6 వరకు ఎన్ఐఏ �
CRPF Jawan Arrest | యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో కేంద్రం పూర్తిగా అప్రమత్తమైంది. భారత్లో ఉంటూ పాక్కు సున్నిత సమాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురిని అర
ఎన్ఐఏ, పోలీసు కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ దర్యాప్తు అధికారులకు దురుసుగా సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ‘మీరు ఇంకా నాలుగు రోజులు ఆగి ఉంటే.. నా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది’ అని కాలుపై కాల