రహదారి నిర్మాణంలో భద్రతాప్రమాణాలు మెరుగుపరచాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కామారెడ్డి పీడీ సీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో సేవ్ �
వరంగల్లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పీఐయూ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఓ ప్రైవేట్ వ్యక్తి నుండి రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు మంగళవారం
కేరళలోని త్రిసూర్లో 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుంటే రూ. 150 టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ)ను సుప్రీంకోర్టు సోమవారం నిలదీసింది.
సరైన నిర్వహణ లేని రహదారులపై టోల్ వసూలు చేయరాదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రయాణికుల భద్రత, సజావుగా ప్రయాణం సాగించడానికి వీలు లేని రహదారులపై టోల్ వసూలు చేయడాన్ని అన్యాయమైనదిగా హైకోర్�
దేశంలోని రహదారుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా ఓ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో చేసిన నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారిని నివ్వెరపోయే�
AI Digital Highway | భారత జాతీయ రహదారుల రూపు మారిపోతున్నది. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఉపయోగించబోతున్నది.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) పరిధిలోని రాజ్మార్గ్యాత్ర యాప్లో జూలై నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అనే వివరాలను యాప్లో ఎంటర్ చేస్తే టోల్ చార�
NHAI | జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల (Two wheelers) నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందంటూ ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగాన్ని 6 లేన్లుగా నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది.
కేంద్ర ప్రభుత్వం బడుగు జీవులపై మరోభారం మోపింది. ఇప్పటికే నిత్యావసరాలు, ఇతర ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలపై టోల్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తకాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆచి