హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నిర్మించ తలపెట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) వ్యవహారం అంతా గప్చుప్ అన్నట్టుగా తయారైంది. దక్షిణ భాగం పనులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా �
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు వ్యవహారం ఒక అడుగు ముందుకు- రెండడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న దక్షిణభాగం రోడ్డు అలైన్మెంట్ ఇప్పటికే అష్టవంకరలు తిరుగుతుండగా, గతం
NHAI | జాతీయ రహదారుల (National Highwasy)పై వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా దాదాపు వంద టోల్ ప్లాజా (Toll Plaza's) జీఐఎస్ ఆధారిత సాఫ్ట్వేర్ని ఉపయోగించి పర్యవేక్షించనున్నది. ఈ విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వె�
ఉద్దేశపూర్వకంగా తమ వాహనాల ముందు భాగంలోని విండ్ షీల్డ్(అద్దం)కు ఫాస్టాగ్ను అతికించని వారి నుంచి రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) గురువారం ఆదేశించింది.
FasTag | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయం తీసుకున్నది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్లను వాహనం విండ్షీల్డ్పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్గేట్ల వద్ద చెల్లి�
రోడ్లపై తరచూ ఏర్పడే గుంతలు, పగుళ్ల సమస్యలకు పరిష్కారంగా కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిశీలిస్తున్నది.
Regional Ring Road | రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు �
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సవరించిన టోల్ప్లాజా చార్జీలు నేటి నుంచి అమలుకానున్నాయని ఇందల్వాయి టోల్ప్లాజా మేనేజర్ జలపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Paytm FASTag | పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్న వారంతా కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో కోరింది.