ఒకే ఫాస్టాగ్తో పలు వాహనాలు వినియోగిస్తుండడం, కేవైసీ పూర్తికాకుండానే ఫాస్టాగ్లను జారీచేస్తున్నట్టు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇ�
Fastag Status | జాతీయ రహదారులపై టోల్ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లించడానికి ఫాస్టాగ్ తప్పనిసరి.. ఈ నెలాఖరులోగా ఆ ఫాస్టాగ్లకు కేవైసీ పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
FASTag-KYC | కార్ల యజమానులు ఈ నెలాఖరులోగా తమ ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీ సబ్మిట్ చేయకుంటే వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) తెలిపింది.
Delhi Chief secretary: ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 41 కోట్ల ఖరీదైన భూమిని ఆయన 315 కోట్లకు అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు దీనిపై ఫిర్యాదు అందింది. వ�
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులవి.. బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన కాలమది.. ఎండాకాలమే కాదు, ఏ కాలమైనా తాగునీటి కోసం తల్లడిల్లిన బతుకులవి.. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాలు కాదు
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఏసీ సమీపంలో 38 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారి నిర్మాణానికి నిర్ణయించింది.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) కాంట్రాక్టు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. టోల్ -ఆపర�
ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ 29న ఒకే రోజు రూ.193.15 కోట్లు వసూలైనట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) వెల్లడించింది. ఫాస్టాగ్ ప్రారంభించిన నాటి నుంచి ఒక్
NHAI | రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్పుల కుప్పగా మారిపోయింది. గత తొమ్మిదేండ్
ఔటర్ రింగు రోడ్డును టీఓటీ విధానంలో ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై ఆంధ్రజ్యోతి మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ‘బాదుడు మారదు’- టోకు ధరల సూచీ ఆధారంగా ప్రైవేటులోనూ ఏటా టోల్ చార్జీల పెంపు అంటూ మరో తప్పుడు కథ
అప్పా (టీఎస్పీఏ) జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులకు ఇప్పటికే 80 శాతం భూ సేకరణ పూర్తయిందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి అన్నారు.
దేశంలో 10 వేల కిలోమీటర్ల మేర ‘డిజిటల్ హైవే’లను అభివృద్ధి చేసే దిశగా తాము పని చేస్తున్నామని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారిక ప్రకటనలో పేర్కొన్నది.
తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు పదేపదే కేంద్రం చే స్తున్న ప్రకటనలు ఒట్టి బూటకమని తేలిపోయింది. గడచిన 9 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధ�
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు (National Highways), ఎక్స్ప్రెస్ వేలపై (Expressways) ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ట్యాక్సులు (Toll Tax) పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) రంగం సిద్ధం చేసింది.