పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్లు జరిమాన విధించడంపై సీనియర్ ఇంజినీర
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీఎస్) నిర్మాణం విషయంలో చెన్నై ఎన్జీటీ బెంచ్ తీర్పుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని అనుమతులూ సాధించి, నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిన సమయంలో మళ్లీ మ�
వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను, తీర్పులను అమలు చేయలేదని పేర్కొంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్లు విధించడంపై పర్యావరణవేత్తలు, తెలంగాణవాదులు ఆగ�
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
కరోనా సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బిహార్ గంగా నదిలో అనేక శవాలు కుప్పలు కుప్పలుగా తేలాయి. ఈ విషయం గుర్తుందా? మళ్లీ ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియ
మహబూబ్ నగర్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. పథకం పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గతేడాది అక్టోబర్ 29న ఆదేశించింది. ఆ తర్వాత పనులను నిలిపి
పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు చేయొద్దు ఉల్లంఘిస్తే ఏపీ సర్కార్దే బాధ్యత.. తీర్పు వెలువరించిన ఎన్జీటీ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత�
Rayalaseema Project | కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస�