ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
కరోనా సెకండ్ వేవ్ సమయంలో యూపీ, బిహార్ గంగా నదిలో అనేక శవాలు కుప్పలు కుప్పలుగా తేలాయి. ఈ విషయం గుర్తుందా? మళ్లీ ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియ
మహబూబ్ నగర్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. పథకం పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గతేడాది అక్టోబర్ 29న ఆదేశించింది. ఆ తర్వాత పనులను నిలిపి
పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు చేయొద్దు ఉల్లంఘిస్తే ఏపీ సర్కార్దే బాధ్యత.. తీర్పు వెలువరించిన ఎన్జీటీ హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత�
Rayalaseema Project | కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస�
కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం ఫొటోలు చూస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టు అర్థమవుతున్నది జైలుకు పంపమంటారా? ఏపీ అధికారులకు ముందస్త
కేఆర్ఎంబీకి ఎన్జీటీ ఆదేశాలు తామే నివేదిక ఇస్తామన్న ఏపీ సర్కార్పై సీరియస్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఆగస్టు 9వ తేదీకి విచారణ వాయిదా హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రద
పర్యావరణ ఉల్లంఘనలపైనే అభ్యంతరం ఏపీ వాసి పిటిషన్పై ఎన్జీటీ వ్యాఖ్య హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై పిటిషనర్ సవాలు చేయటం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్య�