రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేండ్లలోనే వా హనాలపై పన్నులు మోపు తూ సామాన్యుల్లో దడ పుట్టిస్తున్నది. అధిక పన్ను వసూలుతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.
రాష్ట్రంలో నేటి(ఆదివారం) నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి ప్రభుత్వం రోడ్ సేఫ్టీ పన్ను వసూలు చేయనున్నది. వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు తమ వాహన శ్రేణిని బట్టి.. రూ.2 వేల నుంచి రూ.10వేల వరకు రవాణాశ�
Road Safety Cess | రేవంత్రెడ్డి సర్కార్ వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు వేలల్లో అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Hyderbad | మహానగరంలో ప్రతీ నెల 25వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇది నగర ఆరోగ్య భవిష్యత్ను ప్రశ్నించే అంశం. ఎందుకంటే వాహనాల పొలూష్యన్ నగర మొత్తం కాలుష్యంలో సగం వాటా ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం
కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రకియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటర్ సైకిళ్లు, కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ �
కొత్త వాహనాలు కొంటున్న వారికి పలు షోరూంల నిర్వాహకులు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి హ్యాండ్లింగ్ చార్జిలు, ఆర్టీఏ చార్జిల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటేటా సగటు న 10 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పాటయిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణ�
సిద్దిపేట పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. నిత్యం రోడ్లపైకి కొత్త వాహనాలు వస్తున్నాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకారప్రాయంగా మారాయి. ఈ స�
వాహన పండుగ మళ్లీ వచ్చేసింది. ప్రతియేడాది ఢిల్లీ వేదికగా జరిగే ఈ వేడుక ఈసారి ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో భాగంగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్పోలో ప�
ఇటీవలి కాలంలో కంపెనీలు ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలోనే నయా మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాయి. మరెన్నో ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఇటు బ్యాంకులు, ఫైనాన
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన ఆటో షో అదుర్స్ అనిపించింది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడితోపాటు దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్�
నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు కొత్తగా 108 స్పెషల్ ట్రాఫిక్ మొబైల్ వాహనాలను ప్రారంభించామని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం నెక్లెస్రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద
ఆటో రంగంలో తీరొక్క వాహనాలు సాక్షాత్కరిస్తున్నాయి. కంపెనీ ఏదైనా సరే.. మోడళ్లకు కొదవ లేదు. మారుతున్న ట్రెండ్కు తగినట్లుగా, యూత్ను ఆకట్టుకునే విధంగా బైక్లు, కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. యువత మనసును �