కొత్త వాహనాలు కొంటున్న వారికి పలు షోరూంల నిర్వాహకులు కుచ్చుటోపీ పెడుతున్నారు. వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి హ్యాండ్లింగ్ చార్జిలు, ఆర్టీఏ చార్జిల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటేటా సగటు న 10 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పాటయిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణ�
సిద్దిపేట పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. నిత్యం రోడ్లపైకి కొత్త వాహనాలు వస్తున్నాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకారప్రాయంగా మారాయి. ఈ స�
వాహన పండుగ మళ్లీ వచ్చేసింది. ప్రతియేడాది ఢిల్లీ వేదికగా జరిగే ఈ వేడుక ఈసారి ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో భాగంగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్పోలో ప�
ఇటీవలి కాలంలో కంపెనీలు ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలోనే నయా మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాయి. మరెన్నో ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఇటు బ్యాంకులు, ఫైనాన
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన ఆటో షో అదుర్స్ అనిపించింది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడితోపాటు దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్�
నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు కొత్తగా 108 స్పెషల్ ట్రాఫిక్ మొబైల్ వాహనాలను ప్రారంభించామని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం నెక్లెస్రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద
ఆటో రంగంలో తీరొక్క వాహనాలు సాక్షాత్కరిస్తున్నాయి. కంపెనీ ఏదైనా సరే.. మోడళ్లకు కొదవ లేదు. మారుతున్న ట్రెండ్కు తగినట్లుగా, యూత్ను ఆకట్టుకునే విధంగా బైక్లు, కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. యువత మనసును �
నయా కార్లు సందడిచేయబోతున్నాయి. వచ్చే నెలలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ నూతన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోతుండటంతో సంస్థలు ఇక్కడి మార్కె�
కొత్త వాహనాల్లో భద్రత ఫీచర్లపై వాహనదారులకు అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే పాపారావు అన్నారు. సోమవారం కొండాపూర్లోని వీవీఎస్ మోటర్స్ షో రూంలో ‘మహీంద్రా స్కార్పియో జెడ్ 8’
వచ్చే నెల 1 నుంచి అందుబాటులోకి.. తొలి విడతగా బోయిన్పల్లి సర్కిల్లో 15 వాహనాలు ప్రారంభం సికింద్రాబాద్, జనవరి 24: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ ప్రక్షాళన చేసే దిశగా కంటోన్మెంట్ బోర్డు అడ
న్యూఢిల్లీ : 2022లో జీప్ ఇండియా ఏకంగా మూడు ఎస్యూవీలను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు ఆల్ న్యూ ఎస్యూవీలను భారత్లో ప్రవేశపెడుతుండగా జీప్ కంపాస్ ట్రయల్హాక్ వేరియంట్ను తిరిగ�
హైదరాబాద్ : నూతన సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. అటువంటప్పుడు ఏ వాహనం కొనాలి..? ఏది కొంటే బెటర్ అనే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు కొత్తగా మార్కెట్ లోకి ఏమేమి వెహికల్స్ వస్తున్నాయో తెలుసు