నయా కార్లు సందడిచేయబోతున్నాయి. వచ్చే నెలలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ నూతన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగం టాప్గేర్లో దూసుకుపోతుండటంతో సంస్థలు ఇక్కడి మార్కె�
కొత్త వాహనాల్లో భద్రత ఫీచర్లపై వాహనదారులకు అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే పాపారావు అన్నారు. సోమవారం కొండాపూర్లోని వీవీఎస్ మోటర్స్ షో రూంలో ‘మహీంద్రా స్కార్పియో జెడ్ 8’
వచ్చే నెల 1 నుంచి అందుబాటులోకి.. తొలి విడతగా బోయిన్పల్లి సర్కిల్లో 15 వాహనాలు ప్రారంభం సికింద్రాబాద్, జనవరి 24: కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ ప్రక్షాళన చేసే దిశగా కంటోన్మెంట్ బోర్డు అడ
న్యూఢిల్లీ : 2022లో జీప్ ఇండియా ఏకంగా మూడు ఎస్యూవీలను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రెండు ఆల్ న్యూ ఎస్యూవీలను భారత్లో ప్రవేశపెడుతుండగా జీప్ కంపాస్ ట్రయల్హాక్ వేరియంట్ను తిరిగ�
హైదరాబాద్ : నూతన సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటారు. అటువంటప్పుడు ఏ వాహనం కొనాలి..? ఏది కొంటే బెటర్ అనే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు కొత్తగా మార్కెట్ లోకి ఏమేమి వెహికల్స్ వస్తున్నాయో తెలుసు