నల్లమల్లలో గులాబీ గర్జించింది. కం దనూలులో కదం తొక్కింది. సీఎం సొంత జిల్లా అయిన నాగర్కర్నూల్లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ జిల్లా �
గ్రామ పంచాయతీల పోరు ముగిసింది. గెలుపొందిన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాయి. ఇక ఆయా పంచాయతీ పరిధిలోని గ్రామాల అభ్యున్నతి, సమస్యల పరిష్కారం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల
నూతనంగా బాధ్యతలు స్వీకరించే పంచాయతీ పాలకవర్గాలు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ కోరారు. తన స్వగ్రామమైన పిండిప్రోలులో పంచాయతీ ఎన�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు సోమవారం పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం జిల్లాలో 565 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 గ్రామ పంచాయతీల్లో పాలకమండళ్లు క
దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పండుగ వాతావర ణం కనిపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయా పంచాయ�
పదవీ కాలం ముగిసిన రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పల్లెల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్లు 1683 మంది, 14,778 మంది వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వ
కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రంతోపాటు పచ్చ
BRS | బీఆర్ఎస్ పార్టీ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల నాయకుడు రేకుల గంగాచరణ్ పేర్కొన్నారు.
రెండేళ్ల తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లకు ఆయా పంచాయతీల్లో సమస్యలు, రెండేళ్లుగా చేసిన అప్పులు స్వాగతం పలుకనున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నన్నాళ్లూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన�
పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
పల్లెల అభివృద్ధికి పార్టీలకతీతంగా ఐక్యంగా పనిచేయాలని నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజల తీర్పును బాధ్యతగా స్వీకరించి పారదర్శక పాలన�
New Sarpanches | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు మినరల్ ఫండ్ కోసం ఐక్యంగా పోరాడాలని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడవి వెంకటేశ్వర్ పిలుపు నిచ్చారు.