‘హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామం’టూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోలోపల భయపడుతున్నారా?’ ఫేస్బుక్లో ఓ నెటిజన్ ప్రశ్న.
Viral Video | సగటు భారతీయుడికి పప్పన్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో శుభ్రంగా వండిన పప్పును వేడి అన్నంలో కాస్తంత నెయ్యి కలిపి లాగిస్తే ఆ మజా వేరు.
KTR | ఇటీవల వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగైంది. ఆమె తండ్రి సంతు, ఆ ఇంటి యజమాని హరీశ్ చిడుగు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎక్స్ (ట్విటర్) ద్వారా కృతజ్ఞతలు
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ పనిచేసే మంచి ప్రభుత్వాన్ని కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూనే.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్�
పోలికల్లోనే కాదు, బుద్ధిలోనూ తండ్రి మహేశ్కి జిరాక్స్ సితార. అవకాశం దొరికినప్పుడల్లా తనలోని సేవానిరతిని చాటుతూనే ఉంది. ఆ మధ్య ఓ నగల దుకాణానికి సంబంధించిన యాడ్లో నటించి, తద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిట
Shah Rukh Khan | తమ అభిమాన నటులు కనిపిస్తే చాలు ఫ్యాన్స్ తెగ సందడి చేస్తుంటారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు అంటూ వెంట పడుతుంటారు. తాజాగా ఓ యువతి కూడా అలానే చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడిని అందరి ముందూ ముద్ద�
BJP leader's daughter wedding | బీజేపీ నేత కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరుగనున్నది (BJP leader's daughter wedding). ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం నేపథ్యంలో ఇది ‘లవ్ జిహాద్ కాదా?’ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోత�
ఆదరణ ముసుగులో అవమానించడం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాషాయ దళపతుల నైజమని మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనలో బీజేపీ దళిత కార్యకర్త కు ఘోర అవమానం జరిగింది.
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్గా మారుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు ట�
తమదాకా వస్తే గానీ తత్వం బోధపడదని అంటారు. కేంద్రమంత్రి ఫగ్గన్సింగ్ కులస్తేకు అలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా శివనీ వెళ్లారు. కారులో వెళ్తుంటే దారి పక్కన వేడివేడిగా క�
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా మరోసారి హోరెత్తింది. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బై బై మోదీ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో తమ ఆక్రోశాన్ని వెల్ల�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్