BJP leader's daughter wedding | బీజేపీ నేత కుమార్తెకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరుగనున్నది (BJP leader's daughter wedding). ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం నేపథ్యంలో ఇది ‘లవ్ జిహాద్ కాదా?’ అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోత�
ఆదరణ ముసుగులో అవమానించడం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాషాయ దళపతుల నైజమని మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనలో బీజేపీ దళిత కార్యకర్త కు ఘోర అవమానం జరిగింది.
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్గా మారుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు ట�
తమదాకా వస్తే గానీ తత్వం బోధపడదని అంటారు. కేంద్రమంత్రి ఫగ్గన్సింగ్ కులస్తేకు అలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా శివనీ వెళ్లారు. కారులో వెళ్తుంటే దారి పక్కన వేడివేడిగా క�
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియా మరోసారి హోరెత్తింది. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బై బై మోదీ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో తమ ఆక్రోశాన్ని వెల్ల�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను నెటిజన్లు చెడుగుడు అడుకొన్నారు. సినిమా క్లిప్పింగ్లు, పంచ్ డైలాగ్లు, మీమ్స్తో బీజేపీ నేతలను ట్రోల్ చేశారు. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతికహక్కు ఎక్కడిదని అమిత్షా
మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున
‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించటం నేర్పించండి’ అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ నెటిజన్లు సోషల్ మీడియాలో బీజేపీపై దుమ
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి సిటిజనులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న నెటిజనులు భగ్గుమంటున్నారు. ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చి నంబర్ �