కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను నెటిజన్లు చెడుగుడు అడుకొన్నారు. సినిమా క్లిప్పింగ్లు, పంచ్ డైలాగ్లు, మీమ్స్తో బీజేపీ నేతలను ట్రోల్ చేశారు. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతికహక్కు ఎక్కడిదని అమిత్షా
మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అడిగితే ఇవ్వరు. మనమే మన డబ్బులతో పెట్టుకొంటుంటే.. అదిగో.. అవి మావేనంటూ ప్రచారం చేసుకొంటుంటారు. తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రంలో ఏర్పాటవుతున
‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించటం నేర్పించండి’ అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ నెటిజన్లు సోషల్ మీడియాలో బీజేపీపై దుమ
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి సిటిజనులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న నెటిజనులు భగ్గుమంటున్నారు. ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చి నంబర్ �
ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ.. ఏందిది?.. తెలంగాణ పుట్టుకను అవమానిస్తారా? తెలంగాణ ప్రజల ఆకాంక�
Ask KTR on Twitter | తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టమని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ
Matrimonial Ad | ఏ యువకుడైనా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. మంచి హైట్, మంచి అందం, మంచి కలర్, మంచి నవ్వు నవ్వే అమ్మాయి అయితే బాగుండని ఊహాల్లో తేలియాడుతుంటారు. అప్సరస లాంటి అమ్మాయి
Social Media | సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం విదితమే. దాద�
ట్విట్టర్లో కేటీఆర్ స్పందనపై నెటిజన్ల ప్రశంసలు హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఎంత బిజీగా ఉన్నా కరోనా బాధితుల కోసం నేనున్నానంటూ మంత్రి కే తారకరామారావు సహాయం అందిస్తూనే ఉన్నారు. టెస్టులు చేయించాలని, ద�