Students Protest | ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వేదికను ఖాళీ చేయాలంటూ కేంద్రం గురువారం హుకుం జారీ చేసినట్టు తెలిసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో జంతర్ మంతర్ కేంద్రంగా �
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం విషయంలో తప్పు జరిగిందని అందువల్ల రీ ఎగ్జామ్ నిర్వహించామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంగీకరించారు.
ఢిల్లీలో యువతను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తూ దాడులు చేస్తున్నదని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీక్పై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా గురువారం మహబూబ్నగర్ జి�
ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకుశదాడికి నిరసనగా, నీట్ పేపర్ లీకేజీకి బా ధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న 21మంది �
CJP Protesters : సీజేపీ ఆందోళనలో పాల్గొన్న వారిలో హింసకు పాల్పడ్డవారికి ఢిల్లీ పోలీసులు షాకివ్వనున్నారు. నిరసనలో హింసకు పాల్పడ్డవారి పాస్పోర్టు రద్దు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ప్రస్తుతం ప
NEET paper leak : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం సీజేపీ నేతలను చర్చలకు ఆహ్వానించారు. పేపర్ లీకేజీ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై �
అసెంబ్లీ ఎన్నికల హోరులో... 2023 మే 30న హైదరాబాద్ అశోక్నగర్ లైబ్రరీ మెట్లపై నిలిచిన రాహుల్గాంధీ, ముషీరాబాద్ వీధుల్లో నిరుద్యోగ యువత భుజం తట్టిన క్షణం కేవలం ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమం కాదు.. తెలంగాణ యువతత�
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు (ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏ
RAF Jawan: కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సమయంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన ఓ జవాన్ను ఆందోళనకారులు చితకబాదారు. ఆ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ�
Dharmendra Pradhan: రాజకీయ పావులుగా విద్యార్థులను రాహుల్ గాంధీ వాడుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశం తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. ప్రధాని నివాసం ముందు రాహుల
నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ అంశంపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం తీవ్ర నిరసనలు తెలపడంతో వరుసగా రెండవరోజు లోక్సభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం ఏర్పడ
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులపై కేంద్ర ప్రభుత్వ�