NTA | విద్యార్థుల దెబ్బకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. నీట్ యూజీ 2026 పరీక్షలో జరిగిన లీకేజ్పై జంతర్ మంతర్లో నిరసలు కొనసాగిస్తున్న విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. నేషనల్
నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్
Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు తేల్చి చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం సీజేపీ ఆధ్వర్యంలో జ�
Bandi Sanjay | ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో అరాచకవాదులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల
ఢిల్లీలో విద్యార్థులపై దాడి, నీట్ పేపర్ లీకేజీ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై సహా వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.
నీట్ పరీక్ష లీక్ అవడం ఈ ఏడాదే మొదటిసారి కాదు. 2021లో, 2024లోనూ లీక్ అయింది. 2024లో ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అసమర్థతపైన చాలా చర్చ జరిగింది. ఎన్టీఏ నిర్లక్ష్యం, భద్రతా
ప్రధాని మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పీఎం మోదీ విడుదల చేసిన ఒక ఓ వీడియో ప్రకటనను ఉద్దేశిస్తూ, ప్రకాశ్ రాజ్.. ‘ఆయన భయపడ్డారని’ వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో వివాదం చెలరేగి�
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు దూరంగా ఉండాలని పలు విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులను హెచ్చరించాయి. ఆందోళనల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్య
NEET paper leak : కొత్తగా రూపొందించనున్న చట్టాల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలి. నిందితులకు రూ.10 కోట్ల వరకు జరిమానా వ�
Students Protest | హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారిపై కఠిన వైఖరిని అవలంబించేందుకు ఢిల్లీ పోలీసులు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వ్యక్తు�
Students Protest | బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన హైదరాబాద్ యువతి ఏకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన వద్దకు వెళ్లి పాల్గొనడం ఆశ్చర్యపరిచింది.
Students Protest | జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆహారం ఎలా? అర్ధాకలితోనే వారు నిరసన కొనసాగిస్తున్నారా? అన్న సందేహం అందరికీ రావడం సహజం. అయితే అక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.