Dasoju Sravan | గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థి, యువజన విప్లవ జ్వాలను చూశామని అన్నారు.
Prahlad Joshi | తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి (Education Minister) గా నియమితులైన ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్�
Prahlad Joshi | కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రి (Union Education Minister) గా సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) శనివారం కేంద్ర విద�
నీట్ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ముమ్మాటికీ విద్యార్థుల ఆగ్రహానికి ప్రతీక అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ తె
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మరికొంతమంది మంత్రులు కూడా క్యాబినెట్ బెర్త్లు కోల్పోన
Lok Sabha : నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కొత్త బిల్లును కేంద్రం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ బిల్లు సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది.
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సంసద్ చలో ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సుమారు 130 మంది పోలీసులు, 65 మంది విద్యార్థులు గాయపడ్డారు. సుమారు 15 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ఢిల్
NTA | విద్యార్థుల దెబ్బకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. నీట్ యూజీ 2026 పరీక్షలో జరిగిన లీకేజ్పై జంతర్ మంతర్లో నిరసలు కొనసాగిస్తున్న విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. నేషనల్
నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్
Dharmendra Pradhan | కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు తేల్చి చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం సీజేపీ ఆధ్వర్యంలో జ�
Bandi Sanjay | ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో అరాచకవాదులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల
ఢిల్లీలో విద్యార్థులపై దాడి, నీట్ పేపర్ లీకేజీ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై సహా వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.