ఇటీవల విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న వారిపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ర్టాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అలాగే ఎటువంటి నేర చరిత్ర లేని పక్షంలో 18 ఏండ్ల లోపు వయస�
Akhilesh Yadav : నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన మంత్రి మోదీని కాపాడటానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు అని ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై, కొత్తగా ప్రవేశపెడుతున్న యాంటీ పేపర�
Union Minister Jitiendra Singh: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. పేపర్ లీకేజీ ఘటనల్లో కఠిన శిక్ష అమలు చేసేందుకు పేపర్ లీకేజీ నిరో
Supreme Court: జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసనకారులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దు అని ఇవాళ స�
నీట్ పేపర్ లీకేజీపై గళమెత్తిన విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపులకు దిగినట్టు తెలుస్తున్నది. డిమాండ్లకు ఒప్పుకొన్నట్టు ఒకవైపు హామీ ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను టార్గ�
Public Examinations Amendment Bill: పబ్లిక్ ఎగ్జామ్స్ లీకేజీ నిరోధక సవరణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. నీట్తో పాటు పలు పేపర్ల లీకేజీ అంశంలో కేంద్రం పటిష్టమైన చట్టాన్ని �
Student Suicides | విద్యార్థుల ఆత్మహత్యలు దేశాన్ని కలవరపెడుతున్నాయి. నీట్ లీకేజీ కారణంగా ఇటీవల దాదాపు 22 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Dasoju Sravan | గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థి, యువజన విప్లవ జ్వాలను చూశామని అన్నారు.
Prahlad Joshi | తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి (Education Minister) గా నియమితులైన ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) అన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్�
Prahlad Joshi | కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రి (Union Education Minister) గా సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) శనివారం కేంద్ర విద�
నీట్ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ముమ్మాటికీ విద్యార్థుల ఆగ్రహానికి ప్రతీక అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ తె
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనోద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో మరికొంతమంది మంత్రులు కూడా క్యాబినెట్ బెర్త్లు కోల్పోన
Lok Sabha : నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కొత్త బిల్లును కేంద్రం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ బిల్లు సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది.
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సంసద్ చలో ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సుమారు 130 మంది పోలీసులు, 65 మంది విద్యార్థులు గాయపడ్డారు. సుమారు 15 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ఢిల్