మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్కు హాజరైన విద్యార్థినిని లోదుస్తులు తొలగింపజేసి అనుమతించారన్న వార్త పూర్తిగా నిరాధారమని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి పరీక్షా కేంద్రం సూరింటెండెంట్ తెలిపా�
నీట్ విద్యార్థినులకు అవమానం కేరళలోని ఓ సెంటర్లో ఘటన న్యూఢిల్లీ, జూలై 18: కేరళలో కొల్లాం జిల్లాలోని ఓ నీట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులకు అవమానం జరిగింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు చెకింగ్ ప�
భూపాలపల్లి రూరల్, జూలై 17: జిల్లా కేంద్రంలో ఆదివారం నీట్ ప్రశాంతంగా జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో అర్హత పరీక్షను ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 వర�
తమిళనాడు అఖిల పక్షం తీర్మానం బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించాలని నిర్ణయం గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగ విధులు నిర్వహించట్లేదు: స్టాలిన్ చెన్నై, ఫిబ్రవరి 5: నీట్ వ్యతిరేక బిల్లుకు మళ్లీ ఆమోద
Tamil Nadu | తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు మెడిసిన్లో సీటు పొందిన తొలి యువతిగా నిలిచింది. శ్యాంసియా ఆర్ఫిన్(18) అనే యువతి చిన్నప్పట్నుంచి
8న అఖిలపక్ష సమావేశానికి పిలుపు చెన్నై, జనవరి 6: వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ నుంచి తమ రాష్ర్టానికి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ను కేంద్రం పక్కన పెట్టడంపై తమిళనాడు ముఖ్యమంత్ర�
ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు ఈ ఏడాది కూడా కొనసాగిస్తాంసుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించడానికి వార్షిక ఆద�
వరంగల్ చౌరస్తా : ఎండీఎస్ ప్రవేశాలకు నీట్ అర్హత కటాఫ్ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్�
NEET | నీట్-యూజీ పరీక్షల్లో తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ విద్యార్థి ఖండవల్లి శశాంక్ మెరిశాడు. ఆల్ ఇండియాలో 5వ ర్యాంకు సాధించాడు. 720 మార్కులకు గానూ 715(99.998705) మార్కులు సాధించాడు.
మృణాల్కు ఫస్ట్ ర్యాంకు 720/720 మార్కులు దేశవ్యాప్తంగా మరో ఇద్దరు కూడా.. హైదరాబాద్కే చెందిన శశాంక్కు 5వ ర్యాంకు హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశ