నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్ వద్ద నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంల�
Neet Exam | నీట్ ప్రశ్నాపత్రం(Neet Exam) లీకేజీతో దేశం పరువుపోయిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
వైద్యవిద్యలో నీట్ పరీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. నీట్ వల్ల తెలంగాణతోపాటు చాలా రాష్ర్టాలు నష్టపోతున్నాయని, వై�
KC Venugopal | నీట్ పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైరయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పా�
Vinod Kumar | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వ�
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద�
నీట్ అక్రమాల పుట్టగా మారిందని ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఐక్య విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో �
నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NEET Exam : నీట్ ప్రశ్నాపత్నం లీకేజ్తో పాటు పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేపట్టాలని కర్నాటక మంత్రి ఈశ్వర ఖండ్రే డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ డౌన్ డౌన్ అంటూ ఎన్ఎస్యూఐ నాయకులు, మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలతో నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణం ఉద్రిక్తత పరిస్థితులకు
Gaurav Gogoi : నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో విచారణ జరిపించాలనే డిమాండ్పై బీజేపీ తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అన్నారు.
NEET UG 2024 | నీట్ యూజీ 2024 పరీక్షలో 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షలో మొత్తం 180 పశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. అన్ని స