జిల్లా విద్యా కుసుమాలు విరబూశాయి. కష్టపడితే ఫలితం రాక తప్పదని నిరూపించాయి. నీట్లో జిల్లాకు లభించిన ర్యాంకులే ఇందుకు నిదర్శనాలుగా నిలిచాయి. వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీ�
NEET-UG 2024 | నీట్ యూజీ-2024 (NEET-UG 2024) పరీక్ష పేపర్ లీకైందంటూ జరుగుతున్న ప్రచారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించింది. నీట్ పేపర్ లీకయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. పరీక్�
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి.. మనస్తాపంతో ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ రాంనారాయణ కథనం ప్రకారం
UG NEET | దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున�
NEET | దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్నది. ఇందులో భాగంగా అధిక�
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థి రాజస్థాన్లోని సికర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. భరత్పూర్ జిల్లా నాద్బాయ్కు చెందిన నితిన్ ఫాజ్దార్ నీట్ పరీక్షలో శిక్షణ తీసుకోవడానికి జూన్లో
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మ
‘నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్-2023’ని వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ పరీక్ష 9, 10 తేదీల్లో జరుగాల్సి ఉన్నది. అయితే జీ20 సదస్సు 8 నుంచి 10 వరకు జరుగనున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని
Kota Suicides: కోచింగ్ కోసం కోటా వెళ్లిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీట్ కోసం ప్రీపేరవుతున్న వాళ్లు.. వత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా గత రెండు రోజుల్లో ఇద్దరు టీనేజర్లు ఆ
నీట్ పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. నిరుడు మాదిరిగానే ఈసారి కూడా నీట్ పరీక్ష కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు.
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పట్టణాల జాబితా నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్, వికారాబాద్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. నిరుడు రాష్ట్రంలోని 23 పట్టణాల్లో నీట్ నిర్వహించగా, ఈ ఏడాది 21 పట్�
మనసుంటే మార్గం ఉంటుంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది.
KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో పీజీ మెడిసిన్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 5వ తేదీ
హైదరాబాద్కు చెందిన విద్యార్థిని జీఎస్ జోత్స్నకు నీట్ పరీక్షల్లో తొలుత ఇచ్చిన మారులను ఎందుకు తగ్గించారో చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ)ని హైకోర్టు ఆదేశించింది.