తమిళనాడు అఖిల పక్షం తీర్మానం బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించాలని నిర్ణయం గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగ విధులు నిర్వహించట్లేదు: స్టాలిన్ చెన్నై, ఫిబ్రవరి 5: నీట్ వ్యతిరేక బిల్లుకు మళ్లీ ఆమోద
Tamil Nadu | తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు మెడిసిన్లో సీటు పొందిన తొలి యువతిగా నిలిచింది. శ్యాంసియా ఆర్ఫిన్(18) అనే యువతి చిన్నప్పట్నుంచి
8న అఖిలపక్ష సమావేశానికి పిలుపు చెన్నై, జనవరి 6: వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ నుంచి తమ రాష్ర్టానికి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ను కేంద్రం పక్కన పెట్టడంపై తమిళనాడు ముఖ్యమంత్ర�
ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు ఈ ఏడాది కూడా కొనసాగిస్తాంసుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించడానికి వార్షిక ఆద�
వరంగల్ చౌరస్తా : ఎండీఎస్ ప్రవేశాలకు నీట్ అర్హత కటాఫ్ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్�
NEET | నీట్-యూజీ పరీక్షల్లో తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ విద్యార్థి ఖండవల్లి శశాంక్ మెరిశాడు. ఆల్ ఇండియాలో 5వ ర్యాంకు సాధించాడు. 720 మార్కులకు గానూ 715(99.998705) మార్కులు సాధించాడు.
మృణాల్కు ఫస్ట్ ర్యాంకు 720/720 మార్కులు దేశవ్యాప్తంగా మరో ఇద్దరు కూడా.. హైదరాబాద్కే చెందిన శశాంక్కు 5వ ర్యాంకు హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశ
న్యూఢిల్లీ: గతనెల 12న జరిగిన నీట్-యూజీ ప్రవేశపరీక్షను రద్దుచేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పరీక్ష న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరుగలేదని పిటిషనర్ పేర్కొన్నారు. లక్షలమంది భవిష్�
మా బిల్లుకు మద్దతు ఇవ్వండి సీఎం కేసీఆర్ సహా 12 రాష్ర్టాల సీఎంలకు స్టాలిన్ లేఖ చెన్నై, అక్టోబర్ 4: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ కాకుండా 12వ తరగతి మార్కులనే ప్రాతిపదికగా తీసుకోవాలన్న తమ ప్రతిపాదనక�
12వ తరగతి మార్కులతో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం రాష్ట్రపతి ఆమోదిస్తే అమలు చెన్నై, సెప్టెంబర్ 13: నీట్కు బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే�