Neeraj Chopra : భారత ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) మళ్లీ మెరిశాడు. దోహా డైమండ్ లీగ్లో నిరాశపరిచిన బడిసె వీరుడు పారిస్ డైమండ్ లీగ్లో అదరగొట్టాడు. జూలియన్ వెబర్(జర్మనీ)ను రెండోస్థానానికి పరిమితం చేస్తూ టైటిల
జాన్స్ కుసోన్సి స్మారక జావెలిన్ త్రో ఈవెంట్లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన పోటీలో నీరజ్ 84.14మీటర్లతో రెండో స్థానం దక్కగా, వెబర్ 86.12మీ టాప్లో నిలిచాడు.
Asain Championships 2025 : ఆసియా ఛాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతున్న భారత అథ్లెట్లకు గుడ్ న్యూస్. మరో ఐదు రోజుల్లో టోర్నీ ఆరంభం కానుందనగా భారత బృందంలోని 25 మందికి ఎట్టకేలకు దక్షిణ కొరియా (South Korea) ప్రభుత్వం వీసా
భారత గోల్డెన్బాయ్ నీరజ్చోప్రా..ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం నుంచి ఖతార్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మొదలుకానున్న డైమండ్ లీగ్లో టైటిల్ను తిరిగి దక్కించుకోవడమే లక్ష
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం, పారిస్లో రజతం సాధించిన నీరజ్కు భారత సైన్యం లెఫ్టినెంట్ కర్నల్ హోదా అందించింది.
మరో నాలుగు రోజు ల్లో దోహా వేదికగా జరుగబోయే డైమండ్ లీగ్ పోటీలలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు మరో ముగ్గురు అథ్లెట్లు పాల్గొననున్నా రు.
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార�
Neeraj Chopra : పాక్ అథ్లెట్ నదీమ్కు ఆహ్వానం పంపిన విషయంలో నీరజ్ ఫ్యామిలీపై ట్రోలింగ్స్ జరిగాయి. ఆ ఘటన తనను బాధపెట్టినట్లు నీరజ్ తెలిపాడు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు రెండు రోజుల ముందే ఆ ఇన్విటేషన