నీరజ్ చోప్రా.. ఇప్పుడు ఇతనిని ఇండియన్ సూపర్ స్టార్గా వర్ణిస్తున్నారు. 23 ఏళ్ల వయస్సులో పసిడితో భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీశాడు. టోక్యో ఒలింపిక్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్లో భార�
Neeraj chopra | సూపర్ స్టార్ రజనీకాంత్ అంతటా ఉంటారు. చివరకు ఒలింపిక్స్లోనూ ఆయన పేరును జపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ సీక్రెట్ అర్థమయిందా? అంటూ సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు పెడుతున్నారు నెజటిన్లు.
Gavaskar song : మాజీ క్రికెటర్ గవాస్కర్, టెన్నీస్ ప్లేయర్ సోమ్దేవ్ పాటతో నీరజ్ను అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీరజ్ చోప్రా జస్ట్ 20 ఇయర్ ఓల్డ్.. అనే లిరిక్తో ప్రారంభమైన ఈ పాటను గవాస
నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ఒలింపిక్స్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో తొలిసారి భారత్కు గోల్డ్ మెడల్ను అందించి.. భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు అథ్లె�
న్యూఢిల్లీ: గత రాత్రి దిండు పక్కన గోల్డ్ మెడల్ పెట్టుకుని నిద్రపోయినట్లు నీరజ్ చోప్రా తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో శనివారం జావెలిన్ త్రోలో ఆయన బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. వందేండ్ల నిరీక్ష�
Neeraj Chopra : ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించి చరిత్ర తిరగరాసిన నీరజ్ చోప్రాకు అభినందనగా.. ఆదివారం తన ఆటోలో ఫ్రీ రైడింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు చండీఘడ్కు చెందిన ఓ ఆటో డ్రైవర్. ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గ
ఇండియాకు 121 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్లో తొలి గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడని నీరజ్ చోప్రా( Neeraj Chopra )ను ఆకాశానికెత్తుతున్నాం. కానీ ఈ అథ్లెటిక్స్ మెడల్ కలను 37 ఏళ్ల కిందటే సాకారం చేయడానికి ప్రయత్నించి
Neeraj Chopra | ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలిసారి స్వర్ణ పతకం కొట్టిన తొలి ఇండియన్ నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో ఫైనల్స్లో తాను ఎటువంటి ఒత్తిడికి ...
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
ప్రస్తుతం దేశమంతా నీరజ్ చోప్రా గురించే మాట్లాడుకుంటోంది. అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్గా చరిత్రకెక్కాడు. జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతక�