Neeraj Chopra | ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలిసారి స్వర్ణ పతకం కొట్టిన తొలి ఇండియన్ నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో ఫైనల్స్లో తాను ఎటువంటి ఒత్తిడికి ...
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
ప్రస్తుతం దేశమంతా నీరజ్ చోప్రా గురించే మాట్లాడుకుంటోంది. అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్గా చరిత్రకెక్కాడు. జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతక�
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో మొట్టమొదటిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం �
Neeraj Food : నివారం సాయంత్రం జరిగిన ఈవెంట్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అయితే, ఈ 23 ఏండ్ల కుర్రోడికి బ్రెడ్ అమ్లెట్ అన్నా, గోల్గప్పాలు లాగించడమన్నా చాలా ఇష్టమంట.
Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందేళ్ల కల. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో మెడల్ గెలవాలని స్వతంత్ర భారతావని ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఇప్పుడు జావెలిన�