హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో మొట్టమొదటిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం �
Neeraj Food : నివారం సాయంత్రం జరిగిన ఈవెంట్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అయితే, ఈ 23 ఏండ్ల కుర్రోడికి బ్రెడ్ అమ్లెట్ అన్నా, గోల్గప్పాలు లాగించడమన్నా చాలా ఇష్టమంట.
Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందేళ్ల కల. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో మెడల్ గెలవాలని స్వతంత్ర భారతావని ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఇప్పుడు జావెలిన�
హైదరాబాద్: ఒలింపిక్స్ చరిత్రలో ఇండియా ఇవాళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నీరజ్ చోప్రా .. అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ( Track And Field ) ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టి
Neeraj Chopra | ఒలింపిక్స్ చరిత్రలో ఇండియా ఇవాళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నీరజ్ చోప్రా .. అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ( Track And Field ) ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విశ్వక్రీడల ఫైనల్కు దూసుకెళ్లాడు. బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్లోనే నీరజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బుధవారం క్వా