న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో భారత్కు తొలి అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స�
ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) తాజా వరల్డ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరాడు. అతడు ఏకంగా 14 స్థానాలు ఎగబాకడం విశేష�
టోక్యోలో నీరజ్ ప్రదర్శనకు చోటు న్యూఢిల్లీ: అథ్లెటిక్స్ విభాగంలో భారత్కు తొలి ఒలింపిక్ స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ వి�
ముంబై : టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్లో గోల్డ్ మెడల్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్టార్ అథ్లెట్ను అందరూ అనుకరిస్తున్నారు. బాలీవుడ్ బేబీ రాకీ సావంత్ కూడా తన స్టయి�
నీరజ్ ఘనతకు ఏఎఫ్ఐ అరుదైన గౌరవం న్యూఢిల్లీ: అథ్లెటిక్స్లో తొలి ఒలింపిక్ స్వర్ణం దక్కిన రోజును ఘనంగా నిర్వహించాలని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్ణయించింది. టోక్యో విశ్వక్రీడల్లో నీరజ్ చోప్రా ప�
Javelin Throw Day : టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో భారత్ తలెత్తుకునేలా చేసిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శ్రమకు గుర్తింపునిచ్చేందుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రత్యేక నిర్ణయం తీసుకున్నది.
Neeraj Chopra Workout : అత్యంత దూరం జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా.. భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు. అత్యధిక దూరం విసరడంతో పతకం ఖాయం చేసుకున్న నీరజ్.. ఈ పతకాన్ని తన మెడలో ధరింపజేసుకునేందుకు ...
ఒలిపింక్స్ పతక విజేతలను కలువనున్న రైతు నేత తికాయిత్ | రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీకేయూ నేత రాకేశ్ తికాయిత్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు
విశ్వక్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి స్వదేశానికి తిరిగి వచ్చిన అథ్లెట్లకు అపూర్వ స్వాగతం లభించింది. ఆదివారం టోక్యోలో ముగింపు వేడుకలు ముగిసిన అనంతరం ఢిల్లీ విమానమెక్కిన మన ఒలింపిక్ విజేతల
Medalists welcome : టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించి సగర్వంగా తిరిగి వచ్చిన క్రీడాకారులకు ఘనస్వాగతం లభించింది. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం క్రీడాకారుల కుటుంబసభ్యులు, క్రీడాభిమానులతో కిక్కిరిసిపోయ�
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి చురకలు వేశ
నీరజ్ చోప్రాకు బంగారు పతకం వస్తే రజనీకాంత్ పేరు మారుమ్రోగిపోవడం ఏంటనే అనుమానం మీ అందరిలో ఉంది కదూ.. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వివరాలలోకి వెళితే టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి �