అవార్డులు అందుకున్న సుమిత్, ప్రమోద్ న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. సోమవారం అ�
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. క్రీడాకారుడు నీరజ్ చోప్రా, శాస్త్రీయ గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీ సహా 74 మందికి రాష్ట్రపతి అవార్డులను అందించారు. �
టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లను బీసీసీఐ సముచితంగా గౌరవించింది. ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం సందర్భంగా శనివారం.. టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయల చెక్ను అందించిన బో�
అవార్డులు స్వీకరించిన ఝఝారియా, అవని న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానం అట్టహాసంగా జరిగింది. పారాలింపిక్స్లో (2004, 16, 20) మూడు పతకాలు సాధించిన దిగ్గజ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝ�
జఝారియాకు పద్మభూషణ్, నీరజ్కు పద్మశ్రీ న్యూఢిల్లీ: క్రీడా పద్మాలు విరబూసాయి. అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన క్రీడా తారలు తళుక్కుమన్నాయి. ప్రతిభకు తగిన గుర్తింపునిస్తూ కేంద్ర ప్
Neeraj Chopra | ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రాను రెండు పురస్కారాలు వరించాయి. పరమ్ విశిష్ఠ్ సేవా పురస్కారంతో పాటు పద్మశ్రీ పురస్కారం వరించింది. కేంద్�
India at Olympics | టోక్యో ఒలింపిక్స్..భారత క్రీడా చరిత్రలో మరుపురాని సందర్భం. ప్రమాదకర కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా మొదలైన విశ్వక్రీడల్లో భారత్ అసమాన ప్రదర్శనతో అదరగొట్టింది. గతానికి పూర్తి భిన్న
National Sports Awards 2021 | ఈ నెల 13న జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్రపతి
Neeraj Chopra : ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాను ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆదివారం ఘనంగా సత్కరించింది. ఒలింపిక్లో బంగారు పతకం...
అర్జున అవార్డుకు 35 మంది రేసులో నీరజ్, మిథాలీ, సునీల్ ఛెత్రీ పేర్లు సిఫారసు చేసిన అవార్డుల కమిటీ న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న 11 మంది ప్లేయర్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యా�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. వచ్చే విశ్వక్రీడల (పారిస్ 2024) వరకు తన కోచ్ క్లాజ్ బార్టోనిట్జ్ (జర్మనీ)తోనే కొనసాగుతానని స్పష్
Neeraj Chopra | ఒలింపిక్స్లో వందేళ్ల భారత కలను సాకారం చేస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ప్రస్తుతం వెకేషన్ పీరియడ్లో ఉన్నాడు. మాల్దీవుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఈ స్టార్ �