న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్స్ చరిత్రలో కేవలం ఇద్దరు అథ్లెట్లే వ్యక్తిగత స్వర్ణాలు సాధించారు. పై ఫొటోలో ఉన్నది ఆ ఇద్దరే. ఒకరు 2008 బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్లో గోల్డ్ గెలిచి చరిత్ర సృష్టించిన
ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియా తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ).. కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్కు స్పెషల్ గెస్ట్గా వచ్చాడు.
ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా( Neeraj Chopra ) పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది.
న్యూఢిల్లీ: ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా తన చిన్ననాటి కల నెరవేర్చుకున్నాడు. తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించిన నీరజ్.. శనివారం ఆ ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. ‘ఈ రోజు నా చిన్ని కల నెరవే�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల ఇంటర్వ్యూలతో బిజీ అయ్యాడు. రకరకాల ప్రశ్నలు ఎదుర్కొంటను అతను.. ఆదివారం ఓ వింత ప్రశ్నను ఎదుర్కోవ�
పుణె: అథ్లెటిక్స్లో భారత్ కు ఏకైక ఒలింపిక్ స్వర్ణాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. పుణెలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇని�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జావెలిన్ త్రో ఫైనల్స్ లో పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తన జావెలిన్ తీసుకున్నాడని నీరజ్ చోప్రా చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది. నీర
న్యూఢిల్లీ: ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు తొలి స్వర్ణం అందించి చరిత్ర నెలకొల్పిన నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్ అనంతరం సన్మాన కార్యక్రమాలతో తన శిక్షణకు బ్రేక్ పడిందని అన్నాడు. జ్వరమొచ్చినా తాను
ముంబై: టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) ఇప్పుడో పెద్ద స్టార్. అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఉత్సాహాం చూపుతోంది. అయితే ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ �
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) కు తీవ్రమైన జ్వరం వచ్చింది. అతనికి గొంత నొప్పి కూడా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ �