జావెలిన్ త్రోలో ఫైనల్స్కు నీరజ్ చోప్రా అర్హత | పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్కు చేరాడు. ఈ సీజన్లో నీరజ్ అత్�
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక హాకీ, రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ ఇలా ప్రధాన క్రీడల్లో భారత్కు ఒలింపిక్ పతకాలు దక్కినా.. అథ్లెటిక్స్లో మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలింది. శతాబ్దక
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో బరిలోకి దిగి సత్తాచాటుదామనుకుంటున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కాలం కలిసి రావడం లేదు. గత ఏడాది మార్చిలో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించినప్పటి