ఆకాశానికి చిల్లులు పడినట్లుగా హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడచూసినా నీరు నిలిచిపోయింది. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్ష�
Hyderabad Rains : హైదరాబాద్లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రెండు గంటలపాటు కుండపోతగా వాన పడడంతో పారడైజ్ సమీపంలోని ప్యాట్యీ కాలనీ (Patny Colony)లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపో�
విమాన ప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందించేందుకు డీజీసీఏ, ఏఏఐ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికార బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయు�
ముంబైలోని (Mumbai) బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్లోని లింక్ స్క్వేర్ షాపింగ్ మాల్ బేస్మెంట్లో ఉన్న క్రోమా షోరూమ్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షో ర�
నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాద�
భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపి�
SLBC tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఎస్ఎ�
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం 23 రోజులుగా రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలెక్�
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు తొమ్మిదోరోజు (SLBC Tunnel Rescue) కొనసాగుతున్నాయి. టన్నెల్లో 8 మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృం�
Harish Rao | ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం ఆరు రోజులైనా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని, మంత్రులు టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు హెలికాప్టర్లలో వచ్చి పోతున్నారని మ�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నా లు కొనసాగిస్తున్నది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel Mishap) చిక్కుకున్నవారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అయితే సహాయక చర్యలకు మట్టి, నీరు అడ్డుపడుతున్నాయి. ఈ క్రమంలో సొరంగం లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృంద
శ్రీశైలం ఎడమగట్టు (SLBC) టన్నెల్లో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరు�
హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.