కేవలం ఒకే ఒక్క ఓటుతో 1999లో నాటి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి ముందు జరిగిన రహస్య మంతనాల గురించి ఎన్సీపీ(శరద్ పవార్) అధినేత శరద్ పవార్ తొలిసారి నోరు విప్పారు.
విపక్ష ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చిచ్చు మొదలైంది. పీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా.. ఆ అవసరం లేదని ఎన్సీపీ తదితర పక్షాలు అంటున్నాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అహ్మదాబాద్లో కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలో మొట్టమొదటి ల్యాక్టోఫెర్రిన్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో వీరిద్దర�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నోరు జారారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అజిత్ పవార్ తమ పార్టీ నేతే అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే తాను అలాంటి ప్రకటన చేయలేదంటూ ప్రకటించారు.
విపక్షాలు కొత్తగా ఏర్పాటు చేసుకొన్న ‘ఇండియా’ కూటమికి ఇంకా పూర్తి రూపం రానేలేదు. అప్పుడే కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. ఆగస్టు 1న ప్రధాని మోదీని లోక్మాన్య తిలక్ అవార్డుతో సత్కరించే కా�
దేశంలోని విపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సోమవారం సతారా జిల్లాలో పర్యటించిన ఆయన.. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నే�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేక అక్కడి రాజకీయ దిగ్గజాలు దిగ్గున లేస్తున్నారు. బీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్పైనా అపనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు.
పార్టీలో అజిత్ పవార్ ప్రాధాన్యతను తగ్గిస్తూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి
కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం ముంబైలోని ఎన్సీపీ అధినేత శరద్పవార్ నివాసంలో భేటీ అయ్యారు.
తన రాజీనామాను వెనక్కు తీసుకొంటున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ఎన్సీపీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా తర్వాత గత మూడు రోజులుగా చోటుచేసుకొంటున్న నాటకీయ పరిణామాలకు తెరపడ�