భవన నిర్మాణ సమయంలో ఒప్పందం మేరకు వాటా ఇస్తామని అన్యాయం చేశారంటూ హైదరాబాద్ సెక్యూరిటీ అండ్ ఎంట్రప్రైజెస్ లిమిటెడ్కు చెందిన షేర్ హోల్డర్స్ ఆరోపించారు. బుధవారం ఎర్రమంజిల్లోని ప్రణవ గ్రూప్ భవనం మ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాకరీలోని యంత్రాలు, పరికరాలను అనుమతి లేకుండా తరలిస్తే సహించేది లేదని ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు హెచ�
YS Jagan | తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ షేర్ల వివాదంపై క్లాసిక్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్, �
Byju's | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ (Byju`s) లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్.. బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బుధవారం మరో నోటీసునిచ్చింది. ఈసారి ఫ్రాన్స్కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ దాఖలు చేసిన దివాలా
Ashneer Grover-BharatPe | భారత్పే నుంచి రాజీనామా చేసిన సంస్థ కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్.. తిరిగి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాలని, సంస్థ అధికార దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించార�
Go-First | దాదాపు రెండు నెలలకు పైగా నేలకు పరిమితమైన ఎయిర్ లైన్స్ గో-ఫస్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రణాళికకు డీజీసీఏ ఆమోదం తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ (Go First airline) మరోసారి తన విమాన సర్వీసులను రద్దుచేసింది (Flight cancellations). ఈ నెల 28 వరకు అన్ని రకాల సర్వీలను నిలిపివేస్తున్నామని (Flight operations) తెలిపింది.
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
Go First: ఎన్సీఎల్టీ కోర్టులో గోఫస్ట్కు భారీ ఊరట దక్కింది. ఆ కంపెనీ పెట్టుకున్న స్వచ్ఛంద దివాళా అభ్యర్థనను కోర్టు ఆమోదించింది. పూర్తి పరిష్కారం దొరికే వరకు.. ఉద్యోగుల్ని తొలగించరాదు అని బెంచ్ తె
ఆర్థిక సమస్యలతో ఎన్సీఎల్టీ వద్ద దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ను.. టికెట్ల విక్రయాల్ని తక్షణం నిలిపి వేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆదేశించింది. ఈ నెల 12దాకా విమానాల్ని రద్ద�
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్లైన్ కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా దాఖలు చేసుకున్న దివాలా పిటిషన్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆర్డర్ను రిజర్వ్ చేసింది.