ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ (68) బుధవారం ఉదయం నవీ ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన పెంటియం ప్రాసెసర్ డిజైనింగ్కు నేతృత్వం వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవత
Minor Girls: నవీముంబై టౌన్షిప్కు చెందిన అయిదుగురు మైనర్ అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. రెండు కుటుంబాలకు చెందిన ఆ అమ్మాయిలు శనివారం నుంచి కనిపించడం లేదు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ప్రసంగిస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం నవీ ముంబై (Navi Mumbai) లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడు�
Man Arrested | సాధారణంగా ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తి వారం పది రోజులు, మహా అయితే ఆరు నెలలు ఏడాది పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోగలడు. కానీ సహోద్యోగిని హత్య చేసిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 30 ఏళ్లు పోలీసులకు దొరకకుండా
Aurangzeb | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb) చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నందుకు ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని (Maharashtra) నవీ ముంబైలో (Navi Mumbai) నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ఎండ వేడిమి (Heat stroke) భరించలేక మరణించిన వారి సంఖ్య 11కు చేరింది.
Cocaine | ముంబై పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. పండ్ల బాక్స్ల్లో తరలిస్తున్న 50 కిలోల కొకైన్ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ కొకైన్ విలువ రూ. 502 కోట్ల విలువ చేస్తుందని పేర్కొన్నారు. సముద్
ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్ బాలాజీ కా మందిర్ భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది.
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. మహానగరంతోపాటు థానే, నవీ ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో ముంబైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు ప్రాం
తొలి విడుతలో హైదరాబాద్లో ఏర్పాటు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా నెక్సస్ మాల్స్లో రిలయన్స్ జియో-బ్రిటీష్ పెట్రోలియం భాగస్వామ్యంతో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ స్టేషన్లు, బ్యాట�
ప్రతిష్ఠాత్మక ఫిఫా మహిళల అండర్-17 ప్రపంచకప్ టోర్నీలో వేదికలు దాదాపుగా ఖరారయ్యాయి. అక్టోబర్ 11 నుంచి మొదలవుతున్న మెగాటోర్నీకి గోవా, ఒడిశా, మహారాష్ట్ర ఆతిథ్యమిస్తున్నాయి. మొత్తం 16 జట్లు పోటీపడుతున్న టోర్�