ప్రజల ఆకాంక్షను చాటిచెప్పే ఆయుధమే ఓటు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజ్యాంగ నిర్మాతలు మనకు అప్పగించిన కర్తవ్యాన్ని గుర్తుచేసుకుందామని పేర్�
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదని, ప్రతి పౌరుడు ఓటు హకును వినియోగించుకొని దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
దేశంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. ఈ సంఖ్య ప్రస్తుతం 99.1 కోట్లకు పెరిగింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ బుధవారం
ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సీఈవో సుదర్శన్రెడ్డి మంగళవారం తెలిపారు. ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వానం పలికారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం నకిరేకల్ లో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థు�
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.
ఓటుహక్కు మనందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో విద్యార్థులతో కల
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బూత్ లెవల్ అధికారి స్థాయిలో కొత్త ఓటర్లను సతరించి, వారికి ఓటర్ కార్డులు జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు
దేశ భవిష్యత్తు అంతా ఓటర్ల చేతిలో ఉన్నందున దీనిని అందరూ గుర్తుంచుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హకును సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు.