ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఓటు వజ్రాయుధం లాంటిదని సర్పంచులు తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్గౌడ్, మామిడి లత-రాజేశం పేర్కొన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రం లో ఈ నెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
ఈ నెల 5వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కా తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
నేతల తలరాతలు మార్చే మంత్రదండం బహుళ ప్రయోజనకారిగా ఓటరు గుర్తింపు కార్డు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం మెదక్ మున్సిపాలిటీ, జనవరి 24 : దేశ పురోగతిని మార్చేసే గొప్ప ఆయుధం ఓటు. మన తలరాతల్ని మార్చే నేతల్ని ఎన్నుకు�
telangana election commission | రాష్ట్రంలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నది. నల్లగొండ