ఓటుహక్కు మనందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో విద్యార్థులతో కల
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా బూత్ లెవల్ అధికారి స్థాయిలో కొత్త ఓటర్లను సతరించి, వారికి ఓటర్ కార్డులు జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు
దేశ భవిష్యత్తు అంతా ఓటర్ల చేతిలో ఉన్నందున దీనిని అందరూ గుర్తుంచుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హకును సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ఓటు వజ్రాయుధం లాంటిదని సర్పంచులు తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్గౌడ్, మామిడి లత-రాజేశం పేర్కొన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రం లో ఈ నెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
ఈ నెల 5వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కా తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
నేతల తలరాతలు మార్చే మంత్రదండం బహుళ ప్రయోజనకారిగా ఓటరు గుర్తింపు కార్డు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం మెదక్ మున్సిపాలిటీ, జనవరి 24 : దేశ పురోగతిని మార్చేసే గొప్ప ఆయుధం ఓటు. మన తలరాతల్ని మార్చే నేతల్ని ఎన్నుకు�
telangana election commission | రాష్ట్రంలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నది. నల్లగొండ