దేశంలోని వివిధ కేంద్ర విద్యాలయాలు, విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన సీయూఈటీ-యూజీ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల య్యాయి. ఒక అభ్యర్థి నాలుగు సబ్జెక్టులలో 100 పర�
NEET UG 2025 | ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్- యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి.
NEET UG 2025 | వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీ (NEET UG Provisional Answer Key) విడుదలైంది.
జేఈఈ మెయిన్ 2025 పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్ 2బీ(బీ ప్లానింగ్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఏప్రిల్ సెషన్లో పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్లు, అఖిల భారత ర్యాం�
ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్త�
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఫిజిక్స్లో రెండు ప్రశ్నలను విరమించుకున్నట్టు తెలిపింది. వాస్తవానికి గురువారమే ఫైనల్ కీని విడుదల చేసినప్
ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ వంటి కో ర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమై 9వ తేదీతో ముగుస్తాయి.
జేఈఈ మెయిన్స్-2 ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకాశం ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో (ఈ నెల 27, 28న)తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది.
బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ పేపర్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది.
జేఈఈ-2025 మెయిన్స్-1 ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి బణిబ్రత మాజి(అప్లికేషన్ నంబర్ : 250310746461) 300 మార్కులకు 300 సాధించి ఆల్టైమ్ రికార్డు స�
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్/ బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-2 షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన�
జేఈఈ మెయిన్ సెషన్ 1ని మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక �
నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టె స్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చే సింది. ముఖ్యంగా ఐచ్ఛిక ప్రశ్నలను తొలిగించింది. ఇక నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.