జేఈఈ మెయిన్ -1 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే వారి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ�
NEET UG 2025 | ఎంబీబీఎస్ సహా యూజీ-వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్ష.. సింగిల్ డే, సింగిల్ షిఫ్ట్లో నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
యూజీసీ-నెట్ డిసెంబర్ 2024 షెడ్యూల్లో భాగంగా జరుగుతున్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జ�
యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) డిసెంబర్-2024 విడత పరీక్షలు జనవరి 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది.
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది.
JEE Mains 2025 : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్న్యూస్. జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సోమవారం విడుదల చేసింది. రెండు
జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఇక నుంచి సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని పేర్కొన్నది.
యూజీసీ నెట్ జూన్-2024 పరీక్షల సవరించిన షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది.
‘సీయూఈటీ-యూజీ’-2024 ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. దీంతో దేశంలోని 283 వర్సిటీల్లో యూజీ కోర్సుల అడ్మిషన్లకు మార్గం సుగమమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీచేసే స్కోర్ కార్డ్ ఆధారంగా ఆయా వర్సిటీలు మెరిట్�
ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్సైట్లో విడుదల చేసింది.
నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్గా పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియో