వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే నీట్-యూజీ 2024 ప్రవేశ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సెలింగ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన�
లీకేజీ, అక్రమాల ఆరోపణల మధ్య వివాదంలో చిక్కుకొన్న నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవ�
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయవద్దంటూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు తగిన ఆదేశాలు జారీచేయాల్సిందిగా ఆ పిటిషన్ల�
KTR | కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిం
NTA | నీట్ యూజీ 2024 పరీక్షా పత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సమూల మార్పులు తీసుకు రానున్నదని తెలుస్తున్నది.
“విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్న ఎన్టీఏ వ్యవస్థపై, ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై నగర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ లాంటి పలు విద్యార్థి సంఘాలు, పలు వామపక్ష పార్టీలు గురువారం �
UGC NET exam | దేశవ్యాప్తంగా నిర్వహించిన జీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-జాతీయ అర్హత పరీక్ష)లో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTS) బుధవారం రద్దు చేసిన విషయం
NEET-UG 2024 | ఎంబీబీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన ‘నీట్-యూజీ 2024’లో జరిగిన కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ�
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై సమాధానం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప
NEET | నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య
యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించిన సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్ష మూడో ఎడిషన్ ఏడు రోజుల్లో పూర్తవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం వెల్లడించింది.
CUET UG 2024 | ఈ ఏడాది సీయూఈటీయూజీకి 13,47,618 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. అయితే, నిరుడుతో పోల్చితే ఈ ఏడాది దరఖాస్తుల తగ్గడం గమనార్హం. నిరుడు 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకొన�
దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి తెలిపారు.