అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ అన్ని దేశాలపై సుంకాలు పెంచేసిన ట్రంప్.. దేశంలోని పలు వర్సిటీల్లో వి
Turkey aviation firm clearance revoked | పాకిస్థాన్కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసిన టర్కీపై భారత్ కఠిన చర్యలు చేపడుతున్నది. దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే టర్కీ సంస్థ సె
JNU suspends MoU with Turkey | దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) కీలక నిర్ణయం తీసుకున్నది. టర్కీ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేసింది.
వీర జవాన్ మురళీనాయక్ మృతిపై సిద్దిపేటలో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్టీ హాస్టల్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మురళీనాయక్�
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రత, నిర్వహణా సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరు�
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఘటన తర్వాత కేంద్రం దేశ భద్రతకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా �
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి పత్రీకారంగా మన దేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిందని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ అన్నారు.
జాతీయ భద్రతావసరాల కోసం దేశం స్పైవేర్ను పొందడంలో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఎవరిపైన ఈ స్పైవేర్ను వాడుతున్నారన్నదే ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
భారత ప్రభుత్వం మరోసారి డిజిటల్ ఏరివేతను చేపట్టింది. చైనాకు చెందిన 119 యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ యాప్లలో చాలా వరకు వీడియో, వాయిస్ చాట్ ప్లాట్ఫామ్లే ఉన్నాయి.
అవని నుంచి ఆకాశం దాకా.. ఇంటి బాధ్యతల నుంచి దేశ భద్రత దాకా.. ‘ఆమె’ లేని చోటు లేదు. సకల రంగాల్లో ఆమె ప్రతిభకు సాటిలేదు. ఒకనాడు వంటింటికే పరిమితమైన అతివ.. అడ్డంకులను ఎదురొడ్డి నిలిచింది. పురుష ఆధిపత్యాన్ని అధిగమ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి సారి ఒక ప్రాంతంపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. రాష్ట్రమంతా ఒక రకమైన ఎన్నికల కోలాహలం ఉంటే.. ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అదే..
బలవంతపు మతమార్పిడులను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.